Rahul Gandhi | లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా 36 మందితో కూడిన జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ విడుదల చేసింది.
Congress Party | న్యూఢిల్లీ : లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు గానూ తొలి జాబితాలో కేవలం నాలుగు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్ర
BJP hatao, beti bachao: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మోదీ సర్కారుపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మణిపూర్ను సందర్శించలేదని ప్రశ్నించింది. మహిళా రెజర్లపై బ�
సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూరు మండల కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. నంగునూరు మండల కాంగ్రెస్ నాయకులు వర్గాలు విడిపోయి ఒకరినొకరు దాడి చేసుకునే స్థాయికి చేరింది. నంగునూరు మండల కేంద్�
‘మోసానికి పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ అని, అమలు కానీ హామీలు, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను నట్టేట ముంచి, అప్పుల పాలు చేసిందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధ్వజ
PM Modi: ఆర్టికల్ 370 పేరుతో దేశాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుదోవపట్టించిందని ప్రధాని మోదీ అన్నారు. కొన్ని రాజకీయ కుటుంబాలు మాత్రమే ఆ ఆర్టికల్ వల్ల లబ్ధి పొందినట్లు ఆయన ఆరోపించారు. శ్రీనగర్లో జ
Padmaja Venugopal: కేరళ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కే కరుణాకరన్ కుమార్తె పద్మజా వేణుగోపాల్.. ఇవాళ బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీలో ఆ పార్టీకి చెందిన జాతీయ స్థాయి నేతలతో ఈ అంశంపై ఆమె చర్చించనున్నారు. �
మాయమాటలతో ప్రజలను వంచించడమే కాంగ్రెస్పార్టీ నైజమని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ దుయ్యబట్టారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు, �
రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నదని, దీన్ని అడ్డుకోవడంలో కాంగ్రెస్ పరోక్షంగా కమలం పార్టీకి వత్తాసు పలుకుతున్నదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించార
Rahul Gandhi | లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి భారత ఎన్నికల సంఘం అడ్వైజరీ జారీ చేసింది. ఈ నేపథ్యంలో బహిరంగ సభల్లో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఎన్నికల సంఘం సూచించింది.
KTR | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మ లేదు.. తెలంగాణపై గౌరవం అంతకన్నా లేదు అ
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కొత్త ఏటీఎంలా మారిందని ప్రధాని మోదీ ఆరోపించారు. రాష్ట్రంలో డబ్బు దోచుకొనే పనిలో ఆ పార్టీ బిజీ అయ్యిందని విమర్శించారు. అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలపై
: కొత్తూరు కాంగ్రెస్లో చేరికల లొల్లి పతాక స్థాయికి చేరింది. మండల కాంగ్రెస్ నాయకులు తమ ప్రమే యం లేకుండానే కొత ్తవారిని చేర్చుకుంటున్నారని.. స్థానిక నాయకులు మంగళవారం గొడవకు దిగారు. ఈ సందర్భంగా ఆగ్రహంతో కు
అధికార పార్టీ నేతలు ఎన్నికల కోడ్ను ఉల్లంగిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నడుస్తుండగా కాంగ్రెస్ నాయకులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఆ పార�