PM Modi: కాంగ్రెస్ పార్టీకి పశ్చిమ బెంగాల్ నుంచి ఛాలెంజ్ వచ్చిందని, 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు 40 సీట్లు కూడా దాటవని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ పేర్కొన్నారని, మీ పార్టీ ఆ 40 సీట్లును కాపాడుకోవాలని
నాటి ఇంద్రవెల్లి కాల్పుల పాపం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీదేనని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి విమర్శించారు. దాదాపు 40 ఏండ్ల క్రితం అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఇంద్రవెల్లిలో ఆదివాసీలను బలి
ఖమ్మం జిల్లాలో ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతున్నది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి రెండునెలలు కావస్తున్నా ఇసుక తవ్వకాలు, రవా�
Indravelli | ముఖ్యమంత్రిగా అంజయ్య ఉన్న సమయంలోనే ఇంద్రవెల్లి(Indravelli)లో ఆదివాసులను బలి తీసుకున్నారని, నాటి ఇంద్రవెల్లి కాల్పుల పాపం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీదేనని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి(Indrakaran Reddy) అన్�
KCR | భారత రాష్ట్ర సమితికి పోరాటం కొత్త కాదని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. కృష్ణా జలాల పరిరక్షణకు బీఆర్ఎస్ అధినేత నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహబూబ్నగర్, రంగారెడ్డి, ఖమ
Niranjan Reddy | కాంగ్రెస్ పార్టీ రెండు నెలలు అధికారంలో ఉంటేనే ఆంధ్రాకు నీటిని అప్పగించారని.. ఐదేళ్లు అధికారంలో ఉంటే రాష్ట్రాన్నే అప్పగిస్తారని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర
PM Modi: దేశంలో విపక్ష పార్టీలు అధ్వాన్న స్థితికి చేరడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ప్రధాని మోదీ అన్నారు. ఇతర విపక్షాలను ఆ పార్టీ ఎదగనివ్వలేదన్నారు. కుటుంబ పాలనకే ప్రాధాన్యత ఇచ్చిన ఆ పార్
Jagadish Reddy | కాంగ్రెస్ నేతలు దద్దమ్మలని.. అందుకే నాగార్జున సాగర్ ప్రాజెక్టును కేంద్రానికి అప్పజెప్పారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. కేసీఆర్ వస్తున్నాడనగానే ఆ పార్టీ నేతల లాగులు తడుస్తున్నాయన�
‘ఇచ్చిన హామీలు ఎగొట్టే ప్రయత్నం చేస్తున్న సీఎం రేవంత్.. మహాలక్ష్మి పథకం కోసం ఆడబిడ్డలు కండ్లల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు.. కేసీఆర్పై తిట్ల పురాణం బంద్చేసి.. ముందు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట�
Dr Srinivas | తెలంగాణ వైద్యారోగ్యశాఖ మాజీ హెల్త్ డైరెక్ట్ గడల శ్రీనివాస్ సంచలన ప్రకటన చేశారు. 25 సంవత్సరాల ఉద్యోగ జీవితానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజాజీవితంలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు వె�
Harish Rao | సీఎం రేవంత్రెడ్డి దగ్గర విషయం లేదని.. అందుకే విషయం చిమ్ముతున్నాడని.. ఆయన అతి తెలివిని బంద్ చేయాలంటూ మాజీ మంత్రి హరీశ్రావు హితవు పలికారు. ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో సిద్�
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య కాంగ్రెస్లోకి వస్తే అడ్డుకుంటామని నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ ఇన్చార్జులు హెచ్చరించారు. శనివారం జనగామ జిల్లా �
ఆదిబట్ల మున్సిపల్ కౌన్సిలర్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అనుచరుడు మర్రి నిరంజన్రెడ్డిని కాంగ్రెస్ పార్ట్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి శనివ�