పార్లమెంట్ అభ్యర్థుల ప్రకటనలో అధికార కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా కాంగ్రెస్ మాత్రం మూడు స్థానాలను పెండింగ్లో ఉంచింది
అవకాశవాది కడియం శ్రీహరి వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల శరత్చంద్ర అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం లో బీఆర్ఎస్వ�
బీఆర్ఎస్ నుంచి అన్నిరకాలుగా లబ్ధిపొంది, కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు బీఆర్ఎస్పై అభాండాలు మోపడం తగదని బీఆర్ఎస్ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్రెడ్డి అన్నారు.
‘కాంగ్రెస్ నేతలు వంద రోజుల్లో హామీలను అమలు చేయకపోగా అబద్ధాలు మాట్లాడుతున్నరు. ఒక్క హామీ కూడా అమలు చేయడం లేదు. ఆరు గ్యారెంటీల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమా?’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు మంత్రులక�
రూ.రెండు లక్షల రుణమాఫీని వెంటనే అమలుచేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు లేఖ రాశారు. తాము అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న ఒకేసారి రుణమాఫీ చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్ట�
BRS Ex MLA Balka Suman | కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సామాజిక వర్గం నేతలు ఏం చేసినా, ఏమన్నా నడిచిపోతుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. కానీ, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయమని అన్నందుకు ఎస్సీ నేత
Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ వయనాడ్ ఎంపీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు ప�
Congress | ఖమ్మం కాంగ్రెస్లో ఎంపీ టికెట్ ముసలం పుట్టించింది. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు తమ కుటుంబసభ్యులకు టికెట్ ఇప్పించుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో జిల్లాకు చెందిన ఇతర కాంగ్రెస్�
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీతోనే పోటీ ఉంటుందని, మల్కాజిగిరి పార్లమెంట్ బరిలో కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర�
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఉచితాల ప్రచారం జోరందుకున్నది. నాయకుల్లో అధికార దాహం ఎక్కువైపోయింది. గంటల్లోనే పార్టీలు మారిపోవడం, క్షణాల్లోనే నాలుకలు మడతపెట్టి నిన్నటి వరకు తానున్న పార్టీని తిట్టడం షరా మ
Mandakrishna Madiga | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. మాదిగలకు కాంగ్రెస్ పార్టీలో సరైన గుర్తింపు లేదని ధ్వజమెత్తారు.
Lok Sabha Polls | లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మరో 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీ నుంచి ఐదు స్థానాలు, బిహార్లో మూడు, ఒడిశాలో ఎనిమిది స్థానాలు, పశ్చిమ బెంగాల్లో ఒక స్థానానికి అభ్యర్థులను ఎంపిక చేసింది.