దేశంలో ఇతర పార్టీల నుంచి చేరికలు ప్రారంభించిందే కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయిస్తే ఆటోమెటిక్గా వేటుపడేలా చేస్తామని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో చేర
అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్రెడ్డి మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలో వచ్చి ఇప్పుడు రైతుల ఉసురు తీస్తున్నాడని, నేడు వచ్చింది కాలం తెచ్చిన కరువుకాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువని దుబ్బాక ఎమ్�
KTR | తెలంగాణలో వ్యవసాయ సంక్షోభం నెలకొందని.. ఇది బాధాకరమైన పరిస్థితి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే రైతులకు ఇలాంటి దుస్�
The Kerala Story: వివాదాస్పద ద కేరళ స్టోరీ చిత్రాన్ని శుక్రవారం డీడీలో ప్రసారం చేశారు. రాత్రి 8 గంటలకు డీడీలో ఆ సినిమా ప్రారంభమైంది. కేరళలోని సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించినా.. ఆ చిత్రాన�
రైతులను నమ్మించి మోసంచేసిన కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని కొత్తపల్లిలో శుక్రవారం నిర్వహించి�
Hairsh Rao | తెలంగాణ ప్రజల పరిస్థితి అన్న వస్త్రాల కోసం పోతే.. ఉన్న వస్త్రాలు పోయినట్లయ్యిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి అభ్యర్థికి మద్దతుగా మెద�
Bhatti Vikramarka | కుల, మత, వర్గాల పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న బీజేపీని లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఓడించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏకైక దికు క
Robert Vadra | ప్రియాంక గాంధీ భర్త, రాబర్ట్ వాద్రా రాజకీయ రంగప్రవే శం చేయనున్నట్టు తెలుస్తున్నది. ఉత్తరప్రదేశ్లోని అమేథీ నుంచి పోటీ చే సేందుకు ఆయన ఆసక్తి చూపిస్తున్న ట్టు సమాచారం.
కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగ సామాజికవర్గం సెగ తగలనున్నదా? కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇదే విషయంపై పార్టీని హెచ్చరించినట్టు తెలిసింది. రాష్ట్రంలో మూడు ఎస్సీ రిజర్�
మాదిగలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో రాజకీయ సమాధి చేస్తామని ఎమ్మార్పీఎస్ హైదరాబాద్ నగర నాయకులు హెచ్చరించారు. మాదిగలకు కాంగ్రెస్ ఒక్క ఎంపీ సీటు కేటాయించకుండా మోసం చేసిందని ఆరోపి�
కాంగ్రెస్ పార్టీలో ఐదు అ ధికారిక గ్రూపులున్నాయని మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్ ఆరోపించా రు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఆయనను ఆరేండ్ల పాటు పార్టీ నుంచి స స్పెండ్ చేశారు.
గ్రామం బాగుంటేనే గ్రామంలోని ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారనేది నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నినాదం. అందుకు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పదేళ్ల పాలనలో గ్రామాల్లోని చెరువులను పునరుద్ధరించి ప్రాజెక్టులను కట్టి�
Neelam Madhu | కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న మర్యాదతోనే నీలం మధుని ఏమనలేకపోయాం. లేదంటే నీలం మధు చెంప పగలకొట్టాలనుకున్నా.. నా భర్తను ఇష్టమొచ్చినట్లు మాట్లాడిండు.. మధుకి కామన్ సెన్స్ లేదంటూ సుధారాణి క�