Modi Vs Congress | ఇటీవల కాంగ్రెస్నుద్దేశించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ బృందం సోమవారం ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. మేనిఫెస్టో, ముస్లిం లీగ్పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలతో సహా పలు �
Birender Singh: హర్యానాలో కమల దళానికి షాక్ తగిలింది. ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్.. ఇవాళ బీజేపీ పార్టీకి గుడ్బై చెప్పారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వ
MLA Jagdish Reddy | ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వమని డిమాండ్ చేస్తే కాంగ్రెస్(Congress party,) నుంచి స్పందన లేదని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagdish Reddy) ఫైర్ అయ్యారు.
Jagadish Reddy | కాంగ్రెస్ పార్టీ(Congress party) హామీలను ప్రజలు నమ్మరని, ఆరు గ్యారంటీల(Six guarantees) పేరుతో అన్ని వర్గాలను మోసం చేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) అన్నారు.
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర సభావేదిక సమీపంలో హంగామా చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కారు డ్రైవర్పై పోలీసులు చేయిచేసుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల�
Congress | అధికారంలోకి వచ్చి కనీసం నాలుగు నెలలు కూడా పూర్తి కాలేదు.. జాతీయ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ సహా ముఖ్యమంత్రి, మంత్రులు కొలువుదీరిన సభా ప్రాంగణం.. కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో చావో రేవో అ�
రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీపై మాదిగ సామాజికవర్గం తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నది. తమకు కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందని రగిలిపోతున్న ఆ సామాజికవర్గం అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తున్న�
MLA Harish Rao | ఆరు గ్యారెంటీలకు తనదే జిమ్మేదారీ అన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఇప్పుడు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. 6 గ్యారెంటీల జిమ్మేదారీ ఏమాయె? అని ప్రశ్నిం
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని ఈ గ్యారంటీలపై దమ్ముం టే చర్చకు రావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి కేంద్రమంత్రి కిషన్రెడ్డి సవాల్ విస�
రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం ఆగదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు శని�
రాష్ట్రంలో పంటలు ఎండిపోవడానికి, తాగునీటి కొరతకు కారణమైన కాంగ్రెస్ సర్కారు ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. రేవంత్ ప్రభుత్వం చేసిన తప్పులు, అనాలోచిత, అనుభవరాహి�
ఓ వైపు పంట లు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం రేవంత్రెడ్డి ఐపీఎల్ టోర్నీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు.
ప్రజా యుద్ధనౌక గద్దర్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ వంచించిందని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కోసం వయోభారంతో ఉన్నా పాదయాత్రలు చేసి, ఆడి, పాడి అసువు�
పంటలకు సాగునీరివ్వకుండా ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ పంటలను ఎండబెడుతూ రైతుల ప్రాణాలు తీస్తున్న కాంగ్రెస్ పార్టీకి రైతుల ఉసురు తగులుతుందని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.