ముఖ్యమంత్రి పదవిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయమే తనకు శిరోధార్యమని, పదవిలో కొనసాగమంటే కొనసాగుతానని, లేదంటే దిగిపోతాన�
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో 5వ గ్యారెంటీ అయిన ‘విద్యార్థి యువ వికాసం’తో విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇస్తామని ప్రకటించింది. అలాగే ప్రతి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మిస్తామ�
తెలంగాణలో మెజార్టీ శాతం ఉన్న మాదిగలను విస్మరించిన కాంగ్రెస్కు మాదిగలను ఓట్లు అడిగే హక్కు లేదని, ఓట్ల కోసం మాదిగ పల్లెలకు వస్తే తరిమి కొడుతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హెచ్చ
Motkupalli Narasimhulu | కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. 80 లక్షల మంది ఉన్న మా మాదిగలకు ఒక్క టికెట్ ఇవ్వరు కానీ.. గడ్డం వివేక్ కుటుంబంలో మాత్రం 3 టిక్కెట్లు ఎలా ఇస్తారంటూ ఆయన నిలదీశారు.
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి వ్యతిరేకతను మూటగట్టుకున్నదని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, పార్లమెంట్ ఎన్నికల వికారాబాద్ కో-ఆర్డినేటర్ పి.కార్తీక్రెడ్డి ఆరోపిం
ఎన్నికలకు ముందు ఉచిత పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక వాటిని ఉద్దెర పథకాలుగా మార్చి ప్రజలను మోసం చేస్తున్నదని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినో
Motkupalli Narasimhulu | తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో మాదిగ జాతికి కాంగ్రెస్ పార్టీ ఒక్క టికెట్ కూడా కేటాయించకపోవడం దురదృష్టకరమని ఆ పార్టీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగలన
రాజకీయ పార్టీలు చేస్తున్న ఎన్నికల వ్యయం ఆకాశాన్నంటుతున్నది. కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం.. 2013-14, 2022-23 మధ్య లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు చేసిన ఎన్నికల ఖర్చు (మీడియా ప్రక
కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను చిత్తుగా ఓడిస్తామని బీఆర్ఎస్ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్వాల్ సర్కిల
ఇంత కాలం కాంగ్రెస్ పార్టీ విజయానికి మోగిన మాదిగ డప్పు, ఇంక ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ పతనానికే మోగుతుందని ఎమార్పీఎస్ మండిపడుతోంది. మాదిగలకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని, పార్ల