గతంలో ఎంపీగా ఉండి ఏం చేశావంటూ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని స్థానికులతో పాటు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు నిలదీశారు.
పార్లమెంటు ఎన్నికల్లో మద్దతు కోరుతూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం సీపీఎం నేతలతో సమావేశమయ్యారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్డులోని సీపీఎం కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో భేటీ అయ్యారు.
ఖమ్మం లోక్సభ స్థానానికి రెండో రోజు శుక్రవారం మరో నామినేషన్ దాఖలైంది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో మొదటి రోజు గురువారం ఆదార్ పార్టీ నుంచి కుక్కల నాగయ్య అనే అభ్యర్థి ఒక నామినేషన్ దాఖలు చేయగా..
కాంగ్రెస్లో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. రాష్ట్ర నాయకుల ఎదుటే బహిర్గతమవుతున్నాయి. గురువారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహ సమావేశాల వేదికగా బట్టబయలయ్యాయి. ఎల్వోసీ గురించి ప్రశ్నించిన కార్యకర్తపై�
ఎన్నికల ప్రచార సభల నేపథ్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఒకరినొకరు దూషించుకోవడంతో పాటు బాహాబాహీకి దిగారు.
Rajnath Singh | కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని దుమ్మెత్తిపోశారు. ‘రాహుల్యాన్’ ఇంకా లాంచ్ కాలేదని, ఎక్కడా ల్యాండ్ కాలేదని ఎద్దేవా చేశారు.
Nitin Gadkari | రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీపై ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షాల ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని.. 80సార్లు రాజ్యాంగానికి మార్పులు చేసిన పాపానికి కాంగ్రెస్ పాల్పడిందని ఆయన విమర్శలు గుప్పించారు.
KCR | ‘గుడ్డి లక్ష్మి వచ్చినట్టు అప్పుడప్పుడు రాజకీయాల్లో లిల్లీపుట్గాళ్లకు అధికారం వస్తుంది. ప్రజలు రాష్ర్టాన్ని బాగుచేయమని అధికారం ఇస్తారుగానీ అడ్డందిడ్డం పనులు చేయమని చెప్పరు’ అని బీఆర్ఎస్ అధినే�
కాంగ్రెస్ పార్టీపై డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) అధినేత గులాంనబీ ఆజాద్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీని గెలిపించాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్టు కొన్నిసార్లు తనకు అనిపిస్తుంటుం
ఆది నుంచీ కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల వివక్షత చూపుతూ వస్తున్నదని బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికారంలో ఉన్నామన్న అహంకారంతో ఇష్టం వచ్చినట్లుగా ఆ పార్టీ నేతలు మాట్లాడుతుండడం పట్ల బీసీ నేతల�
420 హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని జమలాపురం వాసిరెడ్డి ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంబ శివరావు ఆధ్వర్యం
Ghulam Nabi Azad | కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ‘డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ (DPAP)’ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీని చూస్తే విచిత్రమైన భావన కలుగుత�
KTR | చలిచమీలు కలిసి బలమైన సర్పాన్ని ఎలా చంపుతాయో.. అదే పద్ధతుల్లో ఈ కాంగ్రెస్ అనే విషసర్పాన్ని గులాబీ జెండా కప్పుకున్న చలి చీమలే చావుదెబ్బ కొడుతాయని కేటీఆర్ పేర్కొన్నారు.