Ranveer Singh: బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్కు చెందిన ఓ వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నది. ఆ వీడియోలో దేశ రాజకీయాలపై రణ్వీర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు ఉన్నది. ప్రధాని మోదీకి వ�
: ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాలతో పంటలు దెబ్బతినగా.. పలుచోట్ల కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. పెద్దమొత్తంలో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో అధికారం యంత్రాంగం విఫలమవగా.. ప్రభుత్వం నుంచి స్పందన కరువ
ఆరు గ్యారెంటీలతోపాటు అనేక అబద్ధపు హామీలతో ప్రజలను నమ్మించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, తీరా అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయకుండా కాలయాపన చేసేందుకు ప్రయత్నిస్తున్నదని మాజీ మంత్రి శ్రీన�
మద్దతు ధర లేదని రైతులు ధైర్యాన్ని కోల్పోవద్దని ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చే వరకు కొట్లాడుదామని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేట నుంచి మెదక్ వెళ్తుండగా మ
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి త్వరలోనే బీజేపీకిలోకి వస్తారని ఆ పార్టీ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో శనివారం మీడియాతో ఆయన మాట్లా�
Kumaraswamy | భారతీయ జనతా పార్టీలో జనతాదళ్ సెక్యులర్ (JDU) విలీనంపై వాస్తున్న వార్తలపై ఎట్టకేలకు మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి స్పందించారు. అంతా సవ్యంగా సాగితే బీజేపీలో జేడీయూ విలీనమయ్యే ప్రశ్నే ఉత్పన్నం క
సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ముఖ్య నేతలు తనను ఆహ్వానించారని, కానీ పార్టీ మారే ఆలోచనే తనకు లేదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్లో చేరుతున్నారని వస్తున్న పుకార్లపై ఆయ
బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు పార్లమెంటు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సూచించారు. శనివారం నియోజకవర్గంలోని కోస్గి మున్సిపల్ కేంద్రంలో స్పోర్ట్స్ �
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కులాల చుట్టూ తిరుగుతున్నాయా అంటే అవుననే చెప్పవచ్చు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ మాదిగలను విస్మరిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాదిగలపై ప్రేమను ఒలకబోసిన ఆ పార్టీ.. మ�
V Hanumantha Rao | మల్లు రవికి తాను టికెట్ ఇప్పిస్తే.. టెన్ జన్పథ్లో భట్టి విక్రమార్క తన కాళ్లు మొక్కిండు అని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Tajinder Bittu | లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత తాజిందర్ సింగ్ బిట్టు ఏఐసీసీ కార్యదర్శి పదవికి, హిమాచల్ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ఛార్జి పద�
Pocharam Srinivas Reddy | ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో జనాలు లేరు అని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప�