బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కాలు బయటపెట్టగానే కాంగ్రెస్ నాయకులు ఉలికిపాటుకు గురవుతున్నారని మాజీమంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ప్రజలు తమకు ప్రతిపక్ష బాధ్యత అప్పగించారని, ప్రజా సమస్యలను
రాష్ట్రంలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా ఒక్క రైతునైనా ప్రభుత్వం పరామర్శించలేదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతాంగాన్ని పరామర్శించి ధైర్
MLC Elections | మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది. ఈ నెల 2వ తేదీన జరగాల్సిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ వాయిదా వేయాలంటూ జిల్లా కలెక్టర్కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
YS Sharmila | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేసినట్లు సమాచారం. 114 అసెంబ్లీ స్థానాలకు, 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.
Congress Party: కాంగ్రెస్ పార్టీకి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. 3500 కోట్లు పన్ను చెల్లింపులు ఐటీశాఖ ఆ పార్టీకి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ సుప్రీం తన తీర్పులో కాంగ్రెస్కు ఛాన్స్ ఇచ్చింది. ఎన�
కడియం శ్రీహరివి ఊసరవెల్లి రాజకీయాలని, మాదిగలకు మొదటి శత్రువు కాంగ్రెస్ పార్టీ అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్ల�
Harish Rao | కాంగ్రెస్కు ఓటేస్తే మోసపోతామని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. రుణమాఫీ, రూ.వేల పెన్షన్, తులం బంగారం ఇవ్వకపోయినా ప్రజలు అంగీకరించారని కాంగ్రెస్ వాళ్లు అంటారని.. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని పి
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiam Srihari), ఆయన కుమార్తె కడియం కావ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని సీఎం రేవంత్ నివాసంలో వారికి పార్టీ రాష్ట్రవ్�
రాజకీయాలలో విలువలు నానాటికీ మృగ్యమవుతూ అధికారం కోసం, డబ్బు కోసం ఎవరు ఎటైనా మారటం మరింత పెచ్చరిల్లుతున్న ఈ రోజుల్లో కనీసం కేశవరావు వంటి ప్రతిష్ట, విలువలు గల మేధావులు అయినా తమ పార్టీ మార్పిడికి తగిన కారణా�
కాంగ్రెస్ వైపు మొగ్గుచూపిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి గానీ, ఆయన కూతురు కావ్యకు గానీ వరంగల్ లోక్సభ సీటు ఇచ్చే విషయంపై ఆ పార్టీలోనే సందిగ్ధత నెలకొన్నది. తన కుమార్తెకు టికెట్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ చేరికతో కాంగ్రెస్లో కొత్త పంచాయతీ మొదలైందా.. అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. పురాణం సతీశ్ పోయిన ఎన్నికల్లో మంచిర్యాల ఎమ్మెల్యే సీటు ఆశించ
ప్రతి ఎన్నిల్లో డ్రామాలు చేయడం, ప్రజలను మోసం చేయడంలో రేవంత్రెడ్డి దిట్ట అని మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలో కృష్ణ, మాగనూరు మండలాల బీ�