KTR | కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీని వీడిన పట్నం మహేందర్ రెడ్డిపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటూ పట్నం మహేందర్ రెడ్�
Congress Party: కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చింది ఐటీ శాఖ. సుమారు 1700 కోట్ల ఫైన్ కట్టాలని డిమాండ్ నోటీసు జారీ చేసింది. 2017-18 నుంచి 2020-21 మధ్య కాలానికి ఆ నోటీసు చెందినట్లు తెలుస్తోంది.
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎమిమిది జాబితాలు విడుదల చేసినా.. అందులో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఎవరనేది కాంగ్రెస్ తేల్చలేదు. ఈ స్థానంకోసం ఎవరికివారుగా ఆశావహులు ఒక్కో ముఖ్యనేత అండదండలతో తీవ్రస్థాయిలో
కాంగ్రెస్ పార్టీ మరోసారి వెనుకబడిన వర్గాలకు మొండి‘చేయి’ చూపింది. బీసీలంటే మొదటి నుంచి చిన్నచూపు చూస్తున్న ఆ పార్టీ నాయకత్వం మళ్లీ అన్యాయం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అరకొరగా సీట్లు కేటాయించి
‘అధికారం చేపట్టిన 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ఊదరగొట్టింది..కానీ తూతూ మంత్రంగా ఒకటో రెండో అమలు చేసి చేతులు దులుపుకున్నది.’ అంటూ చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నిప్పులు చ
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్వాన్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ మాజీ ఇన్చార్జి, ఉద్యమ నాయకుడు కావూరి వెంకటేశ్ బీఆర్ఎస్ పార్టీకి కష్ట కాలంలో అండగా నిలిచేందుకు గాను తిరిగ�
Bakka Judson | తెలంగాణలో కొనసాగుతోన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పక్కన ఉన్నోళ్లే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారని జడ్సన్ మీడియాకు త
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏడుదశల్లో ఎన్నికలు జరుగనుండగా.. తొలిదశ నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. రెండో విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. కాంగ్రెస్ కంచుకోటగా భావిస్తున్న
Congress Party | కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. నాలుగేళ్లపాటు రీఅసెస్మెంట్ ప్రొసీడింగ్స్ ప్రారంభించాలన్న ఆదాయపు పన్ను శాఖ ఆదేశాలను సవాలు చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైక�
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓపీ జిందాల్ గ్రూప్ చైర్పర్సన్, హర్యానా మాజీ మంత్రి సావిత్రి జిందాల్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటిం�
వెనుకాముందూ చూసుకోకుండా హామీ ఇచ్చేయడం, తర్వాత వల్లకాదని చేతులెత్తేయడం కాంగ్రెస్ తత్వం’ అని చెప్పుకోవాలేమో. లంకె బిందెలు ఉంటాయనుకుంటే ఖాళీ భోషాణం స్వాగతం పలికిందని పరిణతి లేని మాటలతో పరిపాలన మొదలుపెట�
కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. ఊరించి ఉసూరుమనిపించింది. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని గద్దెనెక్కిన రేవంత్ సర్కారు.. వాటి అమలులో విఫలమైంది. మహిళలకు ఫ్రీ బస్ మినహా మిగతా వాటి విషయంలో పూర్తి�