V Hanumantha Rao | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తనకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని వీహెచ్ ఆరోపించారు. రేవంత్ కొంత మంది నాయకుల వద్
ఎంపీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తున్నామంటున్నారు. ఆ గెలుపు గుర్రాలు పార్టీలో లేవని పక్క పార్టీల నుంచి తెస్తున్నారా? మరి పార్టీలో ఉన్నవారు ఏమైనా గుడ్డి గుర్రాల వలె కనిపిస్తున్నారా? ఈ ప్రశ్న,
ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమ పార్టీ ఆదాయపు పన్న చెల్లింపుపై ఐటీ శాఖ చేపట్టిన పునః పరిశీలనను సవాల్ చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్లను శుక్రవారం ఢిల్లీ హైకోర్ట�
వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేలు పరిహారం అందజేస్తామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని భిక్కనూరు, దోమకొండ, సిరికొ�
దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీలో మూడో రోజైన గురువారం గ్రూపు తగాదాలు తారాస్థ్ధాయికి చేరాయి. ఒకవైపు నూతన అధ్యక్షుడికి శ్రేణులు అభినందన సభ ఏర్పాటు చేయగా, మరోవైపు పెద్ది కృష్ణమూర్తి వర్గం ఆందోళనలు చేపట�
Congress List | లోక్సభ ఎన్నికల కోసం ఏఐసీసీ అభ్యర్థులను ప్రకటించింది. రెండో జాబితాలో ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. పెద్దపల్లి (ఎస్సీ) గడ్డం వంశీకృష్ణ, మల్కాజ్గిరి స్థానానికి సునీత మహ�
Jagadish Reddy | మాట ఇచ్చి ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం చరిత్రలో లేదని.. ఆ అపకీర్తి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. రైతుల కోరిక మేరకు ఆయన చేపట్టిన
యాదగిరిగుట్ట చిన్నపీట వివాదం పైకి సమసిపోయినట్టుగా కనిపిస్తున్నా.. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గతంగా మరింత ముదురుతున్నదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఉదంతాన్ని పార్టీ అధిష్ఠానం తొలుత లైట్గా తీసుక�
మండల కాంగ్రెస్లో వర్గపోరు తారస్థాయికి చేరింది. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిని మార్చడంతో విభేదాలు భగ్గుమన్నాయి. చాలాకాలంగా ఉన్న గ్రూపు తగాదాలు పార్టీ మండల అధ్యక్షుడి మార్పుతో రోడ్డెక్కాయి.
అలవి కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎంపీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. బుధవారం సిద్దిపేట, గజ్వేల్లో నిర్వహించిన �
Komatireddy Venkatreddy | రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఎంఐఎం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఏఏ మీద కాంగ్రెస్ ప్రభుత్వం స్టాండ్ ఏంటని ఓ ముస్లిం నాయకుడు కోమటిరెడ్డిని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు అమాత్యయోగమే దక్కకుండా పోయింది. డిసెంబర్ 7న ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం ఆ తర్వాత మంత్రివర్గ కూర్పు చకచకా జరిగినప్పటికీ ఇంతవరకు ఉభయ జిల్�