420 హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని జమలాపురం వాసిరెడ్డి ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంబ శివరావు ఆధ్వర్యం
Ghulam Nabi Azad | కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ‘డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ (DPAP)’ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీని చూస్తే విచిత్రమైన భావన కలుగుత�
KTR | చలిచమీలు కలిసి బలమైన సర్పాన్ని ఎలా చంపుతాయో.. అదే పద్ధతుల్లో ఈ కాంగ్రెస్ అనే విషసర్పాన్ని గులాబీ జెండా కప్పుకున్న చలి చీమలే చావుదెబ్బ కొడుతాయని కేటీఆర్ పేర్కొన్నారు.
వారసత్వంగా తండ్రి నుంచి వచ్చిన ఆస్తిపాస్తుల వలె.. ‘ నువ్వు, లేదంటే నేను’ అన్నట్టు కాంగ్రెస్, బీజేపీ దేశంలో అధికారాన్ని పంచుకుంటున్నాయి. ఫలితంగా దేశంలోని పేద ప్రజలు ఇంకా పేదరికాన్ని అనుభవిస్తుంటే సంపన్న
కాంగ్రెస్ పార్టీ మాదిగలను మోసం చేసిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. సోమవారం కంటోన్మెంట్లోని రాయల్ లీ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశానికి ఆ�
కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్గా ఇందుప్రియ ఎన్నికయ్యారు. గత చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం నెగ్గగా.. అప్పటి నుంచి చైర్మన్ పదవి కోసం పోటీపడగా వైస్ చైర్పర్సన్గా ఉన్న ఇందుప్రియను సోమవారం నిర్వ�
ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటుతోనే గుణపాఠం చెప్పాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం బాన్సువాడ, బిచ్కుంద, గాంధా రి మండల కేంద్రాల�
Kishan Reddy | కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు డిక్లరేషన్లు, గ్యారంటీలు, మేనిఫెస్టో పేరుతో 400కుపైగా హామీలు ఇచ్చిందని, గెలిచిన తర్వాత ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేదని బీజేపీ రాష్ట్ర అధ్�
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పదవి ఉంటుందా? ఊడుతుందా? అనే అంశంపై రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన గత ఏడాది మే నుంచి చర్చ జరుగుతూనే ఉన్నది. కొన్నిసార్లు అయితే ముఖ్యమంత్రి మార్పు తథ్యమనేలా సాక్ష్య
‘రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ తూతూమంత్రంగానే నడుస్తున్నది.. తుమ్మితే ఎప్పుడు ఊడిపోతుందో తెలియని పరిస్థితి.. నడమంత్రపు సిరి వచ్చింది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ప్రజలు తగ�
ఎంపీ టికెట్ల పంపిణీలో తమ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందంటూ ఆందోళనబాట పట్టిన మాదిగ నేతలను ఆ పార్టీ మరోసారి బురిడీ కొట్టించింది. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలిగే స్థాయి
బీసీలపై కాంగ్రెస్ పార్టీ కత్తి దూస్తున్నది. ఆ పార్టీ నేతల దురహంకార మాటలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. దమ్ముంటే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలన్న కాంగ్రెస్ నేతలపై బీసీ సంఘాలు ఆగ్రహం వ
కందుకూరు కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి వ్యవహార తీరుపై మాజీ జడ్పీటీసీ ఏనుగు జంగారెడ్డి మండిపడ్డారు. తనకు సమాచారం లేకుండ�
కలహాలు, గ్రూపు రాజకీయాలకు కేరాఫ్ అయిన కాంగ్రెస్లో వర్గపోరు మరోసారి బయటపడింది. ఆదివారం పరకాలలో నిర్వహించిన కాంగ్రెస్ నియోజకవర్గ సమావేశం ఇందుకు వేదికైంది.