పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను చిత్తు చిత్తుగా ఓడించి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
జిల్లా పరిషత్ చైర్పర్సన్ అవిశ్వాసంపై మళ్లీ కదలిక వచ్చింది. సునీతామహేందర్రెడ్డిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వారం రోజుల్లోగా ఆ ప్రక్రియను ప్రారంభించా�
BJP | సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగిలింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన ఎన్ శ్రీగణేష్ పార్టీని వీడారు.
Rajasthan CM | లోక్సభ ఎన్నికల ముందు దేశవ్యాప్తంగా వివిధ పార్టీల నుంచి బీజేపీలోకి చేరికలు ఊపందుకున్నాయి. దాంతో బీజేపీ నేతలు కేంద్రంలో మరోసారి అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మోదీ మూడోసారి దేశ ప్రధాని
Congress Party | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. దీంతో ఆయా పార్టీలు అసెంబ్లీకి పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. అయితే సీటు దక్కని నేతలు పార్టీలు మారుత�
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమే శ్వాసగా బతికిన దివంగత తెలంగాణ నేత పి. జనార్దన్రెడ్డిని ఇప్పటికీ అభిమానించే వారిలో కాంగ్రెస్ కార్యకర్తలే కాదు.. సాధారణ ప్రజలు కూడా గణనీయంగా ఉంటారు.
‘ఒక పార్టీపై గెలిచి.. స్వార్థం కోసం మరో పార్టీలో చేరిన వారిని రాళ్లతో కొట్టిచంపాలి.. అలాంటి వారి కోసం ఉరితీసే చట్టాలు తీసుకురావాలని ప్రగల్భాలు పలికారు.. ఇప్పుడు మీ పార్టీలో చేరిన వారికి అదే శిక్షలు వేస్తా�
సుదీర్ఘ నిరీక్షణ అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పటేల్ రమేశ్రెడ్డికి పదవి వచ్చింది. టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
కాంగ్రెస్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆ ఆగ్రహాన్ని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనే చూశానని, ఇప్పుడూ చూస్తున్నానని చెప్పారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికలు ముగిసి మూడు నెలలు గడిచిపోయాయి. మరికొద్ది రోజుల్లో దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ప్రజలను ఆకట్టుకోవడానికి మళ్లీ నాటకాలు మొదలయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తెలం�
100 రోజుల పాలనలో కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని, హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లోని 13 హామీలను అమలు చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు విమర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనను గాలికొదిలేసిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. గ్రామాల్లో తాగు నీరు రావడంలేదని, సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. ప్రజలకు సేవ చే�