Balka Suman | దళితులు, బీసీ మంత్రులను, ఉప ముఖ్యమంత్రులను వాళ్ల కాళ్ళ దగ్గర కూర్చోపెట్టుకుంటున్న ఈ నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి పాలనను ఎండగట్టాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బాల్క సుమన్ విజ్ఞప్తి చేశారు.
రేవంత్రెడ్డిని సీఎం చేయాలని గతంలో అన్నందుకు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తనపై పగ సాధిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఆరోపించారు. గతంలో తాను భట్టికి చేసిన మేలును మరిచి ద్రోహంచేయడం బ
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాదిగలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాదిగ జేఏసీ, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆదివారం ఏ
Brijendra Singh | బీజేపీ పాలిత రాష్ట్రం హర్యానాలో ఆ పార్టీ షాక్ తగిలింది. బీజేకి చెందిన ఎంపీ బ్రిజేంద్ర సింగ్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో వెల్లడించారు. ‘నేను రాజకీయపరమైన క�
పోలీసు శాఖలో ఎస్సైలు, ఇన్స్పెక్టర్లు, ఏసీపీల బదిలీల ప్రక్రియ గందరగోళంగా మారింది. పోస్టింగ్లు పొందిన కొద్ది రోజులకే బదిలీ అవుతున్నారు. పైరవీలతో లక్షలాది రూపాయలు పెట్టి పోస్టింగ్ పొంది, బాధ్యతలు చేపట్�
PM Modi | ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వం గత ఐదేండ్లలో చేసిన అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీకి 20 ఏండ్లు పట్టేదని మోదీ ఎద్దేవా చేశారు. ఇవాళ అ�
ఆదాయ పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గత సంవత్సరాలకు సంబంధించి ఐటీ రిటర్న్స్లో వ్యత్యాసాలకు గానూ ఐటీ శాఖ ఇటీవల విధించిన రూ.210 కోట్ల జరిమానాకు వ్యతిరేకంగా కాంగ్ర
మార్పు మంత్రం జపించిన నాటి కుహనా మేధావులు ఇప్పుడెందుకు ప్రశ్నించడం లేదు. సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్ అన్నట్టు.. ‘అన్నిటికీ గడువు డిసెంబర్ తొమ్మిదో తారీఖు’ అని నాటి పీసీసీ అధ్యక్షుడు, నేటి ముఖ్యమ
Rahul Gandhi | లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా 36 మందితో కూడిన జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ విడుదల చేసింది.
Congress Party | న్యూఢిల్లీ : లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు గానూ తొలి జాబితాలో కేవలం నాలుగు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్ర
BJP hatao, beti bachao: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మోదీ సర్కారుపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మణిపూర్ను సందర్శించలేదని ప్రశ్నించింది. మహిళా రెజర్లపై బ�
సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూరు మండల కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. నంగునూరు మండల కాంగ్రెస్ నాయకులు వర్గాలు విడిపోయి ఒకరినొకరు దాడి చేసుకునే స్థాయికి చేరింది. నంగునూరు మండల కేంద్�
‘మోసానికి పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ అని, అమలు కానీ హామీలు, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను నట్టేట ముంచి, అప్పుల పాలు చేసిందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధ్వజ
PM Modi: ఆర్టికల్ 370 పేరుతో దేశాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుదోవపట్టించిందని ప్రధాని మోదీ అన్నారు. కొన్ని రాజకీయ కుటుంబాలు మాత్రమే ఆ ఆర్టికల్ వల్ల లబ్ధి పొందినట్లు ఆయన ఆరోపించారు. శ్రీనగర్లో జ