కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగ సామాజికవర్గం సెగ తగలనున్నదా? కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇదే విషయంపై పార్టీని హెచ్చరించినట్టు తెలిసింది. రాష్ట్రంలో మూడు ఎస్సీ రిజర్�
మాదిగలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో రాజకీయ సమాధి చేస్తామని ఎమ్మార్పీఎస్ హైదరాబాద్ నగర నాయకులు హెచ్చరించారు. మాదిగలకు కాంగ్రెస్ ఒక్క ఎంపీ సీటు కేటాయించకుండా మోసం చేసిందని ఆరోపి�
కాంగ్రెస్ పార్టీలో ఐదు అ ధికారిక గ్రూపులున్నాయని మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్ ఆరోపించా రు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఆయనను ఆరేండ్ల పాటు పార్టీ నుంచి స స్పెండ్ చేశారు.
గ్రామం బాగుంటేనే గ్రామంలోని ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారనేది నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నినాదం. అందుకు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పదేళ్ల పాలనలో గ్రామాల్లోని చెరువులను పునరుద్ధరించి ప్రాజెక్టులను కట్టి�
Neelam Madhu | కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న మర్యాదతోనే నీలం మధుని ఏమనలేకపోయాం. లేదంటే నీలం మధు చెంప పగలకొట్టాలనుకున్నా.. నా భర్తను ఇష్టమొచ్చినట్లు మాట్లాడిండు.. మధుకి కామన్ సెన్స్ లేదంటూ సుధారాణి క�
పార్లమెంట్ అభ్యర్థుల ప్రకటనలో అధికార కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా కాంగ్రెస్ మాత్రం మూడు స్థానాలను పెండింగ్లో ఉంచింది
అవకాశవాది కడియం శ్రీహరి వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల శరత్చంద్ర అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం లో బీఆర్ఎస్వ�
బీఆర్ఎస్ నుంచి అన్నిరకాలుగా లబ్ధిపొంది, కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు బీఆర్ఎస్పై అభాండాలు మోపడం తగదని బీఆర్ఎస్ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్రెడ్డి అన్నారు.
‘కాంగ్రెస్ నేతలు వంద రోజుల్లో హామీలను అమలు చేయకపోగా అబద్ధాలు మాట్లాడుతున్నరు. ఒక్క హామీ కూడా అమలు చేయడం లేదు. ఆరు గ్యారెంటీల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమా?’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు మంత్రులక�
రూ.రెండు లక్షల రుణమాఫీని వెంటనే అమలుచేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు లేఖ రాశారు. తాము అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న ఒకేసారి రుణమాఫీ చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్ట�
BRS Ex MLA Balka Suman | కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సామాజిక వర్గం నేతలు ఏం చేసినా, ఏమన్నా నడిచిపోతుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. కానీ, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయమని అన్నందుకు ఎస్సీ నేత
Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ వయనాడ్ ఎంపీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు ప�
Congress | ఖమ్మం కాంగ్రెస్లో ఎంపీ టికెట్ ముసలం పుట్టించింది. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు తమ కుటుంబసభ్యులకు టికెట్ ఇప్పించుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో జిల్లాకు చెందిన ఇతర కాంగ్రెస్�