వేసవి ఆరంభంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండల తీవ్రత పెరిగే కొద్దీ కరెంటు వినియోగం గణనీయంగా పెరుగుతున్నది. ఇందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాల్సిన విద్యుత్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్ల�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలుదాటినా ఒక్క ఉద్యోగానికి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఒక్క ఉద్యోగానికి పరీక్ష సైతం నిర్వహించలేదు. కానీ, 23 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు పబ్లిసిటీ చేసుకుం
వేరుశనగ ధరలు రోజురోజుకూ నేల చూపులు చూస్తుండడంతో గత్యంతరం లేక అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొన్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలు, ధర్నాలు చేసినా ధర మాత్రం పెరగడం లేదని.. మార్కెట్కు తీసుకొ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితిలేదని, లోక్సభ ఎన్నికల కోడ్ సాకు తో ఆ పార్టీ డ్రామాలకు కుట్ర చేస్తున్నదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కుమార్ ఆరోపించారు.
దుబ్బాకను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి శాసనసభలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం శాసనసభ సమావేశాల్లో భాగంగా తొలిసారి ఆయన మాట్లాడారు. దుబ్బాకను రెవెన్యూ డివి
తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో రాచరికపు ఆనవాళ్లు ఏమున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు. శాసనమండలిలో గురువారం తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై
MLC Kavitha | రాష్ట్ర ప్రభుత్వం వేరుశనగ పంటకు కనీస మద్దతు ధర కల్పించకపోవడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తంచేశారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట, నాగర్కర్నూల్ వ్యవసాయ మార్కెట్లలో రైతుల చేపట్టిన న
ప్రమోషన్లు, బదలీలను పూర్తిచేసిన తర్వాతే గురుకుల పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ టీచర్స్ అసోసియేషన్ (టీటీడబ్ల్యూఆర్ఈఐటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు రుషిక�
పదేండ్ల అనంతరం తెలంగాణ ఉద్యమ రోజులు గుర్తుకొచ్చేలా నల్లగొండలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్న ‘చలో నల్లగొండ’ సభ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. సభలో కేసీఆర్ చెప్పిన ప్రతి మాట జనంలోకి, ప్రధానంగ�
రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ కమిటీలను రద్దు చేసింది. ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న 123 మార్కెట్ కమిటీలు రద్దయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 197 మారెట్ కమిటీలకు త్వరలో న�
మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బరాజ్లలోని లోపాలపై విచారణ జరపాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)ను కోరుతామని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మా�
ఎవరికో పుట్టిన పిల్లలకు పేరు పెట్టినట్టు.. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు సీఎం రేవంత్రెడ్డి సభ పెట్టుకోవటం సిగ్గుచేటని బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ పేర్కొన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా
‘కృష్ణా జలాల్లో హక్కుల కోసం నల్లగొండ జిల్లా ప్రజలు ఎప్పటికప్పుడు పోరాటానికి సిద్ధంగా ఉండాలి. యాక్షన్ కార్యక్రమాలకు ఎప్పుడు పిలుపునిచ్చినా.. ప్రభుత్వ దమన నీతిని ఎండగట్టాలని కోరినా.. మీరు సిద్ధంగా ఉండాల�