టెండర్ల పేరుతో అత్యంత విలువైన ధాన్యాన్ని అప్పనంగా అప్పగించే కుట్ర జరుగుతున్నదా? తెరవెనక భారీ అవినీతికి రంగం సిద్ధమైందా? ధాన్యం టెండర్ల విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం
గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి తెలిపారు. దోమ మండల కేంద్రంతో పాటు ఉదన్రావుపల్లి, లింగన్పల్లి, అయినాపూర్ గ్రామాల్లో సీసీ రోడ్ల న�
రాష్ట్రవ్యాప్తంగా 62 మంది డీఎస్పీ (సివిల్)లను బదిలీ చేస్తూ డీజీపీ రవిగుప్తా ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.
Niranjan Reddy | తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని గిల్లితే రాష్ట్రంలో బీజేపీ నేతలకు నొప్పి లేస్తున్నదని విమర్శించారు. బీఆర్ఎస్, కేసీఆర�
MLC Kavitha | సూర్యాపేట మండలం ఇమాంపేట ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు కొద్�
‘ఇది పూర్తిగా అవాస్తవం. నేను ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టేనాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. 2014 వరకు అయిన పనుల విలువ కేవలం రూ. 106 కోట్లు మాత్రమే. మేం వచ్చాక ఈ ప్రాజెక్ట్ కోసం రూ.775 కోట్లు ఖర్చు చేశాం. మ�
అబద్ధాలు, అసత్యాలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం పక్కన పెట్టి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని మాజ�
ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు నివాస గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు కాంగ్రెస్ సర్కారు గృహజ్యోతి దరఖాస్తులను స్వీకరిస్తున్నది. ఈనెల 8వ తేదీ నుంచి విద్యుత్ సిబ్బంది గ్రామాలు, పట్టణాల్�
కులగణన తీర్మానానికి చట్టబద్ధత తేవాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు సురేశ్ ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమగ్ర కులగణన తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని, అన్ని రాజకీయ పార్టీలు �
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన శాసనసభ సమావేశాలు 17వ తేదీ(శనివారం) వరకు కొనసాగాయి.
Kaleshwaram | ఉమ్మడి ఏపీలో గోదావరిపై నిర్మాణం జరిగిన ఒకే ఒక్క భారీ ప్రాజెక్టు శ్రీరాంసాగర్. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అంటూ ఉమ్మడిపాలకులు ఊదరగొట్టినా ఆచరణలో మాత్రం దుఃఖదాయినిగా మిగిలిపోయిందనేది చేదు వాస్తవం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో ఉమ్మడి జిల్లాలో నిరసనలు హోరెత్తాయి. మహిళలకు ఫ్రీ బస్సు పథకంతో ఆటో డ్రైవర్ల బతుకులు రోడ్డున పడ్డాయని నిరసనలు వెల్లువెత్తగా, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కా�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా దాటక ముందే ఆ పార్టీ నేతలు ఆగడాలు షురూ అయ్యాయి. అధికార పార్టీ నేతలం మమ్మల్నేం చేస్తారులే అనుకున్నారో ఏమో దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.
సమస్యలు పరిష్కరించాలని కార్మికులు కదం తొక్కారు. కార్మిక వ్యతిరేక విధానాలపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. శుక్రవారం ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడా�
జిల్లాలోని మండల కేంద్రాల్లో ఆటో కార్మికులు, యూనియన్ ఆధ్వర్యంలో డ్రైవర్లు శుక్రవారం ఆందోళన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన బంద్ను పాటించి, రాస్తారోకో చేశారు.