కాం గ్రెస్ ప్రభుత్వం ఆధికారంలోకి రాగానే జీవో నెంబర్ 46ను ఎత్తివేసి పోలీసు నియామకాల్లో ఎన్నికైన అభ్యర్థులకు న్యాయం చేస్తామని నమ్మించి తమను ఎన్నిక ల్లో వాడుకొని ఇప్పుడు పట్టించుకోకుండా అన్యాయంగా పోలీస
కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఒక్కొక్కటిగా పాతర వేస్తున్నది. ఇటీవల వరకు సమర్థవంతంగా అమలైన కార్యక్రమాలను ఆపేస్తున్నది.
Harish Rao | కాళేశ్వరం ప్రాజెక్టు కాస్ట్ పెరిగిందని, దానికేదో మేం కారణమన్నట్లు కాంగ్రెస్ బురదజల్లడం సరికాదని మాజీ మంత్రి హరీశ్రావు సూచించారు. ఈ విషయంపై వివరణ ఇద్దామంటే మాకు అసెంబ్లీలో మైక్ ఇ�
Harish Rao | ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓ రెండు, మూడు ఎంపీ సీట్ల కోసం వరద, బురద రాజకీయాలకు పాల్పడుతోంది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ
BRS MLAs | శాసనసభలో కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు బయటకు వచ్చారు. అనంతరం మీడియా పాయింట్ వద్దకు వెళ్తుండగా వారిని పోలీసులు, మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ
సమైక్య రాష్ట్రంలో కన్నా ఎక్కువ అన్యాయం బీఆర్ఎస్ పాలనలో జరిగిందని పదేపదే ఉత్తమ్ పేర్కొంటున్నారు. సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయాలు మరోసారి ఈ తరానికి తెలపాల్సి ఉంది.
చలో నల్లగొండ సభకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన ప్రయత్నాలు, కుయుక్తులు విఫలమయ్యాయి. సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చిన వెంటనే నల్లగొండలో తిరగనివ
మూడు నెలల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు వచ్చినా ఆయనపై ప్రజల్లో క్రేజ్ తగ్గలేదు. అధికారంలో ఉన్నా.. లేకున్నా కేసీఆర్పై అభిమానం తగ్గలేదని మరోసారి రుజువైంది. మంగళవారం బీఆర్ఎస్ నల్లగొండ సభలో సీ
KCR | తెలంగాణకు అన్యాయం జరిగితే తన చివరి వరకు, తన కట్టె కాలే వరకు పులిలాలేచి కొట్టాడుతానని బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ఛలో నల్లగొండ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగ�
ఒక అడుగు ముందుకు... రెండు అడుగులు వెనక్కి అన్నట్లు తయారైంది పాత బస్తీ మెట్రో పరిస్థితి. మెట్రో రెండో దశ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందిస్తున్నది.
పోలీస్స్టేషన్లోకి విలేకర్లకు నో ఎంట్రీ.. ఇది ప్రజాపాలన అంటూ.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొన్ని పీఎస్లలో అమలవుతున్న నిబంధన.
కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగింత, కృష్ణా జలాల్లో వాటాలు, పోతిరెడ్డిపాడు విస్తరణ తదితర అంశాలపై ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా సోమవారం ‘కృష్ణా నది ప్రాజెక్టులపై వాస్తవాలు.. కేసీఆర్ ప్రభుత్వ తప్పిదా
తెలంగాణకు పోరాటం కొత్తకాదు. తెలంగాణ చరిత్రను ఒకసారి పరికించి చూస్తే.. అన్నీ పోరాటాలే, గాయాల గేయాలే కనిపిస్తాయి. సాయుధ పోరాటం నుంచి మొదలుపెడితే స్వరాష్ట్రం సాధించేంత వరకు నిర్విరామంగా పోరు సలిపింది తెలంగ