రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని పలువురు రాజకీయ నాయకులు, మేధావులు అభిప్రాయపడ్డారు. గ్యారెంటీ పథకాలకు అరకొర కేటాయింపులు చేశారని దుయ్యబట్టారు.
మక్తల్ నియోజకవర్గంలోని గుడెబల్లూరు, కర్ణాటక రా ష్ట్రం దేవసూగూర్ గ్రామాల మధ్య కృష్ణానదిపై నూతనంగా నిర్మిస్తున్న ఫోర్లేన్ బ్రిడ్జి ని ర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
ప్రజలు ఎంతోఆశగా ఎదురుచూసిన రాష్ట్ర బడ్జెట్ నిరాశనే మిగిల్చింది. రైతులకు రెండు లక్షల రూపాయల పంట రుణమాఫీ, వరికి బోనస్, రైతుభరోసా, చేయూత తదితర పథకాలకు కాంగ్రెస్ సర్కారు బడ్జెట్లో అవసరమైన నిధులు కేటాయిం
Jagadish Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా తిరోగమన బడ్జెట్ అని.. ఆరు గ్యారంటీలను అకెక్కించే బడ్జెట్ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. సూర్యాపేటలో మీడియ�
MLC Kavitha | కాంగ్రెస్ ప్రభుత్వం పాత పేర్లను మార్చి కొత్త పేర్లు పెడతామంటున్నదే తప్ప.. ప్రగతి గేర్లను మార్చడం లేదని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. మండలి ఆవరణలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ త�
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నది. ఈ సారి సుమారు రూ.2.72 లక్షల కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించవచ్చని తెలుస్తున్నది. శన�
అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం సాయంత్రం ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. సీఎం రేవంత్రెడ్డి, మాజీ మంత్రి హరీశ్రావు మధ్య జరిగిన సంవాదం ఆసక్తికరంగా మారింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేసి రాష్ర్టాన్ని రుణాల ఊబిలో ముంచిందని అసత్య ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు.. అధికారంలోకి వచ్చిన గత రెండు నెలల నుంచి తాను కూడా అప్పులు చేసే పనిలోనే నిమగ్నమైం�
నేవీ రాడార్ సిగ్నల్ సెంటర్ ఏర్పాటుపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ సెంటర్ను ఏర్పాటు చేస్తే అందమైన ప్రకృతి దెబ్
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆటోడ్రైవర్లను ఆదుకొని చిత్తశుద్ధిని చాటుకోవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు డిమాండ్ చేశారు. హైదర్గూడలోని ఎమ్మెల్య�
తెలంగాణ చిహ్నంలో మార్పులు చేస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడడం సరికాదని, తెలంగాణ చరిత్రను కనుమరుగు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్
రెండు నెలల నుంచి జీతాలు రాక గడ్డుకాలం ఎల్లదీస్తున్నామని ఆశ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జీతాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లిలో కదం తొక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని నిరస�