KTR | కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎండగట్టారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీర
KTR | ప్రతీసారి మేడిగడ్డ నుంచి ఎత్తిపోయాల్సిర అవసరం లేదని కేటీఆర్ తెలిపారు. నీటి లభ్యత ఉన్న సమయంలో ఎల్లంపల్లి, మిడ్మానేరు నుంచి సైతం నీటిని లిఫ్ట్ చేయవచ్చన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వ�
KTR | కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న కుట్రను ప్రజలకు చెప్పే బాధ్యత తమపై ఉన్నది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయ�
KCR | గత పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలోనే ఆల్టైమ్ అత్యధికంగా ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని.. ప్రస్తుతం దురదృష్టవశాత్తు వర్షాలు లేవని.. తీవ్ర వర్షాభావ పరిస్థితులు వచ్చాయని మండలి చైర్మన్ గు
కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఫ్రీ బస్సు మినహా ఏ ఒక్కటి అమలు కాలేదని బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ అన్నారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడ
ఎలబోతారం గోసపడుతున్నది. నాడు పసిడి పంటలతో కళకళలాడిన ఆ పల్లె, ఇప్పుడు సాగునీటికి అల్లాడిపోతున్నది. ఇన్నాళ్లూ గ్రామానికి ఆదరువుగా ఉన్న ఊరచెరువు ఈ సారి భరోసా ఇవ్వకపోవడంతో వంద ఎకరాలను బీడు పెట్టాల్సి వచ్చి�
దినదినాభివృద్ధి చెందు తూ ఆర్థిక ప్రగతి సాధించేందుకు ప్రభుత్వ యంత్రాంగాలు ముందుకు సాగుతుంటే నల్లగొండ మున్సిపాలిటీ మాత్రం ప్రగతికి నిధుల కేటాయింపులు తగ్గిస్తూ వెనక్కి వెళ్తున్నది.
Balka Suman | కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలపై ఆ పార్టీ గుండాలు దాడులు చేయడం సరికాదని బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ భవన్లో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు.
యాసంగి సాగు కరువు కోరల్లో చిక్కుకుంటున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ సాగునీటి కొరతతో పంటలు ఆగమవుతున్నాయి. మొన్నటివరకు ఏటికేడు పెరిగిన సాగు ఇప్పుడు తిరోగమనం వైపు మళ్లుతున్నది. ఇందుకు ఈ ఏ�
గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు కావడం గ్రూప్-1 సీనియర్ అభ్యర్థుల పట్ల శాపంగా మారింది. గత ప్రభుత్వం 2022 ఏప్రిల్లో 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ ఇచ్చింది. 2022 అక్టోబర్ 16న మొదటిసారి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వ
‘ఓడెక్కె దాకా ఓడ మల్లన్న.. ఓడ దిగినంక బోడి మల్లన్న’ అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. శాసనసభా ఎన్నికలకు ముందు ఇష్టారాజ్యంగా హామీలు గుప్పించిన ఆ పార్టీ, ఇప్పుడు అమలులో మాత్రం చోద్యం చూస్తున్నది.
మెదక్ జిల్లా కేంద్రంలో సమీకృత మార్కెట్ నిర్మాణం పునాదులకే పరిమితమయింది. ప్రజలకు కూరగాయలు, మాంసాహారం ఒకే చోట అందుబాటులో ఉండే విధంగా కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్�
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకుల ప్రస్తుత తీరు ప్రజలను అలజడికి గురిచేస్తున్నది. తొమ్మిదిన్నరేండ్ల పాలనలో కేసీఆర్ సాధించిన విజయాలు అనేకం. ఆయన వాటిని ఎలా సాధించారో గమనిస్తే ఒక విషయం స్పష్