KTR | పరకాలలో జై తెలంగాణ అన్నందుకు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసుల తీరుపైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పరకాల ఘటనలో గాయపడిన పార్టీ కార్యకర్తలను ఇవాళ చలో మేడిగడ
అధికారంలోకి వచ్చేందుకు అలవిగాని హామీలిచ్చిన కాంగ్రెస్.. తీరా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగానే వాటిని పూర్తిగా విస్మరించింది. నిరుద్యోగులను అస్త్రంగా చేసుకొని రాజకీయాలు చేసి..
పాలమూరు ప్రాజెక్టుల దగ్గర సీఎం సమీక్ష నిర్వహిస్తే రావడానికి తాము సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టంచేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు 90% పూర్తయ్యాయని, మిగిలినవి పూర్తిచేయాలని
వివిధ శాఖల్లో పనిచేస్తున్న రిటైర్డు అధికారులను తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అన్ని శాఖల్లో కలిపి సుమారు 1,050 మంది ఉన్నట్టు ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది.
Dharani | ధరణి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ధరణి సమస్యల పరిష్కారానికి అధికారాల బదలాయింపు చేసింది. తహసీల్దార్లు, ఆర్డీవోలు, జిల్లా స్థాయి అధికారులు, సీసీఎల్ఏలకు అధికారాలు
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో తిరుగుబాటు జరిగే అవకాశం ఉన్నదని బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఏమి జరుగుతుందో మీరే చూడండి అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట�
కాంగ్రెస్ సర్కారు కాసుల వేటలో పడింది. పైసల్ లేవు, అప్పులయ్యాయని చెప్పుకుంటూ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు మంగళం పాడే పనిలో పడింది. కాగా.. ఎల్ఆర్ఎస్పై మాట మార్చి జనాలకు షాక్ ఇచ్చింది.
Irrigation water | వనపర్తి జిల్లాలో యాసంగి సాగుబడులు చేసిన రైతులు నరకయాతన అనుభవిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎదురుకాని సాగునీటి సమస్య కాంగ్రెస్ సర్కారు వచ్చాక అడుగడుగునా కనిపిస్తున్నది. జిల్లాలోని సాగునీటి
‘ఆడబిడ్డల పెండ్లిండ్లకు రూ.లక్ష నగదుతోపాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ బంగారం ఎక్కడ దాచిందో గానీ.. అధికారంలోకి వచ్చి రెండున్నర నెలలు దాటినా ఇప్పటికీ ఆ ఊసే లేదు’ అని మాజీ స్పీకర
రాష్ట్రంలో గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ పథకమైన గృహ జ్యోతిని అమలు చేస్తున్నట్లు మంగళవారం ప్రభుత్వం ప్రకటించింది. ప్రజాపాలన దరఖాస్తు, తెల్లరేషన్ కార్డుతో పాటు ఆధార్కార్డు లింకున్న వారిని నెలకు 200
తెలంగాణలో అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ సచివాలయంలో ప్రతి ఇంటికీ 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్, రూ.500కు గ్యాస్ సరఫరా పథకాలను ప్ర�
నగరంలో భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలకు అవకాశం లేకుండా దూరదృష్టితో గత కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించింది. ఇందులో అత్యంత కీలకమైంది ప్యాట్నీ నుంచి శామీర్పేట వరకు ఒక ఫ్లై ఓవర్ను ని�
Harish Rao | హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారింది అని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. అధికారంలోకి రాగానే, ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్దీకరణ చేస్తామని చెప్పిన కాంగ్ర�