తాము అధికారంలోకి వస్తే ఠంచనుగా ఒకటో తేదీనే వేతనాలు ఇస్తామన్న రేవంత్ హామీ మాటలకే పరిమితమైంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలలు గడిచినా ఒకటో తేదీన జీతాలు అందని ద్రాక్షగానే మారింది.
Niranjan Reddy | హైదరాబాద్ : కృష్ణా తుంగభద్ర నదులే పాలమూరు జిల్లాకు జీవనాధారం అని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. 360 రోజులు నీటిని ఉపయోగించుకునేలా కేసీఆర్ పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట�
Harish Rao | అబద్దాలను ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తూ కాలయాపన చేస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. షాద్నగర్ మాజీ ఎ�
పరిపాలనలో మార్పులు తీసుకొచ్చేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర�
పెండింగ్లో ఉన్న మూడు నెలల వేతనాలు ఇవ్వాలని మంగళవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడంపై బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఇటీవల శాసనసభలో ప్రస్తావించారు. బాల్కొండ నుంచి 18వేల మంది యువత గల్ఫ్ దేశాల్లో ఉంటారన�
Gruha Jyothi Scheme | ఆరు గ్యారెంటీల పేరుతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు గృహజ్యోతి పథకం అమలు కోసం తీవ్ర క�
తమను ఎన్నుకున్న ప్రజలకు చెప్పేందుకు, చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి డిసెంబర్ రెండవవారం నుంచి ఈ రెండున్నర మాసాల్లో కొన్ని అవకాశాలు లభించాయి. ఇంతలోనే ఏదేదో జరిగిపోవాలని ప్రజలేమీ ఆశించడం లేదు.
మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని, ఎన్నికలకు ముం దు ఇచ్చిన మాట మేరకు ఆరు గ్యారెంటీలతో పాటు 420 హామీలను అమలు చేయాలని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం టెండర్లలో భారీ అవినీతికి పాల్పడిందని, ఇందులో రూ.1,600 కోట్లను ఎన్నికల ఖర్చుల కోసం ఢిల్లీకి తరలించేందుకు కుట్ర జరుగుతున్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి
నిజాలు వెల్లడిస్తే జీర్ణించుకోలేని స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్కు చెంది న నేతలపై కేసులు బనాయించారు. దేవరకద్ర ని యోజకవర్గంలోని చింతకుంట మండలానికి చెంది న నర్సింహ, కొత్తకోట మండలం పామాపురం గ్రామానికి చెం
TSPSC | గత గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు కావడంతో.. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఇప్పుడు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. ఇప్పుడు మళ్లీ దరఖాస్తు చేసుకోకపో�