మొన్నటివరకు పంటలను దర్జాగా మద్దతు ధరకు అమ్ముకున్న రైతులు ఇప్పుడు అదే మద్దతు ధర కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి. తమ పంటలను అమ్ముకునేందుకు నానా ఆగచాట్లు. మార్కెట్లలో పడిగాపులు. నిత్యం ఎక్కడో ఒకచోట ఆందోళనలు,
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి రాష్ట్ర బడ్జెట్లో విద్యకు పెద్దపీట వేశామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భవానీపురం- కాచవరం వరకు రూ.16 కోట్ల ని�
జిల్లాలో ఈ ఏడాది మార్చినెలాఖరుకల్లా 1048 ఎకరాల్లో ఆయిల్పాం తోటలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, అది నెరవేరే పరిస్థితి కనబడటం లేదు. ఇప్పటి వరకు జిల్లాలో 23 మంది రైతులతో 129 ఎకరాల్లో మాత్రమే తోటలు సాగు చ�
పార్లమెంటు ఎన్నికల కోడ్ వచ్చేలోపే మెట్రో రెండో దశకు శంకుస్థాపన చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. దీని ద్వారా ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తున్నది. నగరంలో మెట్రో రెండో దశకు డీపీఆర్ (స
విఫల పథకంగా ముద్రపడిన ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ వెంట కాంగ్రెస్ సర్కారు పరుగులు పెడుతున్నది. ఈ పథకం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనమూ ఉండదని భావించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్ స�
Indiramma Housing Scheme | సొంత ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు అందజేసే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నది. ఆరు గ్యారెంటీల్లో ఒకటైన ఈ పథకాన్ని 11న ప్రారంభించాలని సీఎం రేవంత్రెడ్డి నిర్ణయించారు. అవసరమై�
గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన అమలులోకి వచ్చి నెల రోజులు గడుస్తున్నా సంబంధిత అధికారులకు కాంగ్రెస్ సర్కార్ చెక్ పవర్ కట్టబెట్టడంలేదు. దీంతో గ్రామ పంచాయతీల్లో పాలనాపరమైన ఎన్నో కార్యక్రమా�
ఇదీ.. కాళేశ్వరం సమగ్ర స్వరూపం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీ-ఇంజినీరింగ్కు కారణాలు.. అంతర్ రాష్ట్ర అంశాలు తుమ్మిడిహట్టి బ్యారేజి వద్ద చాప్రాల్ వైల్డ్ లైఫ్ ప్రాజెక్టు పరిధి ముంపునకు గురికావడం.
రేవంత్రెడ్డి ప్రభుత్వంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ‘జై తెలంగాణ’ అంటే థర్డ్ డిగ్రీ ప్రయోగించడమేంటని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ న�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే కరెంట్కు, నీటికి కటకట ఏర్పడిందని వ్యవసాయశాఖ మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కా�
రాష్ట్రంలో కొత్తగా రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటుచేయాలని యోచిస్తున్నట్టు సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. సచివాలయంలో శుక్రవారం ఆయన తన చాంబర్లో ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, విశ్వేశ్వర�
కరీంనగర్ గొంతెండుతున్నది. గత మూడేండ్లలో ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే పలు డివిజన్లలో నీటి కటకట మొదలైంది. ఎల్ఎండీలో నీటిమట్టం తగ్గిపోతే, సిరిసిల్లలోని మధ్యమానేరు నుంచి నీటిని తరలించి నగరాన�
CM Revanth | త్వరలోనే రాష్ట్రంలో రైతు కమిషన్, విద్యా కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మన విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుందని అన్నారు. రైతులు, కౌలు రైతుల �
KTR | రాబోయే రోజుల్లో పంటలు ఎండిపోకూడదంటే.. కామధేనువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకోవాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మేడిగడ్డలో కుంగిన మూడు పిల్లలను స
KTR | రైతులు, రాష్ట్రంపై పగ పట్టవద్దు.. పగ, కోపం ఉంటే రాజకీయంగా తమపై తీర్చుకుంటే ఇబ్బంది లేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మేడిగడ్డ బరాజ్ను పరిశీలన సందర్భంగా కేటీ�