మోసాలకు మారుపేరైన కాంగ్రెస్ పార్టీ.. ఎప్పటికీ దుర్మార్గపు ఆలోచనలు చేయడం తప్ప ప్రజల బాగోగులు పట్టించుకోదు’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే కరువు పరిస్థితులు నెలకొన్నాయని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. బుధవారం భువనగిరి పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్ప�
పచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను ఇంకా మభ్యపెడుతున్న అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వ నిజస్వరూపాన్ని ప్రజల్లో చర్చకు పెట్టి ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా �
భూగర్భ జలా లు అడుగంటి.. బోరుబావులు ఒట్టిపోవడంతో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పం దించి నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు
ఎండిన పంటలకు ఎకరాకు రూ.25 వేల చొప్పున రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, యాసం గి పంటలకు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ డి మాండ్ చేశారు.
Nagarkurnool | నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరంలో రెండు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. అధికారులు కంటితుడుపుగా మంగళవారం గ్రామపంచాయతీ ట్యాంకర్ ద్వారా రెండు ట్రిప్పుల నీటిని సరఫ�
Kishan Reddy | కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల నుంచి రాహుల్గాంధీ (ఆర్జీ) ట్యాక్స్ వసూలు చేస్తున్నదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిల్డర్ల నుంచి కాంట్రాక్టర్ల వరకు ఎవరినీ వదలడం లేదని, రూ.
నింగి వానగట్టు నేల కుంగినట్టు.. పారేటి మన ఊరు చెరువు పల్లెకు ఎంత అందమో.. సెరువోయి.. మా ఊరి సెరువు.. ఊరి బరువునంత మోసే ఏకైక ఆదెరువు..’ అంటూ పల్లె చెరువుల అందాలను ప్రముఖ కవి గోరెటి వెంకన్న చక్కగా వర్ణించారు.
Telangana | రెక్కాడితే కానీ డొక్కాడని దళిత కుటుంబం వారిది. భార్యాభర్తలు కలిసి పని చేస్తేనే వారికి బతుకుదెరువు. కూలీనాలీ చేసుకుంటూ ఉన్న ఒక్క బిడ్డను కష్టం రాకుండా సాదుకున్నరు.
ఆనాడు పదవులు వదులుకోవటానికే భయపడి పారిపోయినోళ్లంతా తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి కొట్లాడిన కేసీఆర్ను పట్టుకుని ఒక్క ఓటమితో అతని పనయిపోయిందని మాట్లాడుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మోసపు మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే.. వంద రోజుల్లోనే పాత పరిస్థితులు తిరగబడ్డాయి. ఎక్కడ చూసినా కరువు తాండవిస్తున్నది. తాగునీటికి కటకట ఏర్పడింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ధర్పల్లి, ఇందల్వాయి మండలా
రాష్ట్ర ప్రభుత్వానికి గత నాలుగు నెలల్లో రూ.40 వేల కోట్ల ఆదాయం వచ్చిందని, మరో రూ.17 వేల కోట్ల అప్పు చేసిందని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ ఆవిర్భావ అనంతరం అభివృద్ధి పథంలో అగ్రగామిగా దూసుకువెళ్లిన రాష్ట్రంలో ప్రస్తుతం నిరాశా నిస్పృహలు చోటుచేసుకుంటున్నాయి. నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో సాగు సన్నగిల్లడం, పంటలు ఎండిపోవడం ఆందోళన కలి�
MLC Naveen Kumar | ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన గురించి గత కొన్ని రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న, చేస్తున్న ప్రచారం అవాస్తవం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ స్పష్టం చేశారు.