పల్లెలకు నిత్యం నీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ సిబ్బంది ఐదు నెలలుగా వేతనాలు అందక అష్టకష్టాలు పడుతున్నది. జిల్లాలోని 15 మండలాలతోపాటు ఆదిలాబాద్ జిల్లాలోని ఐదు మండలాలు, మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పర
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలుచేసేవరకు ప్రభుత్వం వెంట పడుతామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ నాయకులు గత ప్రభుత్వంపై నిందలు మానుకొని, ఎన్నికల్లో వారిచ్చిన హామీలను అమలు చేయాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం రైతుల తరఫున బరాబర్ కొట్లాడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. నీళ్లు లేక ఎండిపోయిన పంటలకు ఎకరానికి 25వ�
రైతు సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్న ఉదాసీన వైఖరికి నిరసనగా జంగ్ సైరన్ మోగించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు నైతన్నలకు �
ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చేంత వరకూ రైతుల పక్షాన పోరాడుతామని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక సర్కారుఅని.. వ్యవసాయాన్ని నాశనం చేస�
పంటలకు సాగునీరివ్వకుండా ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ పంటలను ఎండబెడుతూ రైతుల ప్రాణాలు తీస్తున్న కాంగ్రెస్ పార్టీకి రైతుల ఉసురు తగులుతుందని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.
Harish Rao | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై మంత్రులు చేసిన కామెంట్స్కు మాజీ మంత్రి హరీశ్రావు గట్టి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్పై మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. రైతుల సమస్యల గురించి క�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి.. ఎన్నికల హామీలు అమలు చేయిస్తామని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రా�
ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్ విమర్శించారు. గ్యారెంటీల అమలుతోపాటు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయా
కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు అన్యాయం చేసిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆరోపించారు. మంత్రివర్గంలో మైనార్టీలకు స్థానం కల్పించలేదని, బడ్జెట్లో ముస్లిం సంక్షేమానికి భారీగా నిధులు తగ్గ
KCR | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గలీజ్గా మాట్లాడుతున్నాడరని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.