Malla Reddy | మా నాన్న ఎన్నో నోములు నోచితే.. నేను పుట్టాను అంటూ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంత అభిమానం, ఆదరణ లభించిందంటే.. ఇది నా అదృష్టం అని మల్లారెడ్డి పేర్కొన్నారు.
ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ హామీ అమలుకు నోచుకోవడం లేదు. ఓ వైపు యాసంగి ధాన్యం కొనుగోళ్లు మొదలైనా బోనస్పై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయడం లేదు.
కర్ణాటకలో త్వరలో సీఎం మార్పు జరుగనున్నదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు మొదటినుంచీ అనుమానిస్తున్నట్టే జరిగింది. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వరకు తాత్సారం చేసి, ఎన్నికల కోడ్ రాగానే దానిని సాకుగా చూపించి తప్పించుకుంటుందని, బీఆర్ఎస్ �
‘మా అయ్య కేసీఆర్ ఉన్నన్ని రోజులు మాకు ఏ రంది లేదు. ఆయన ఉన్నప్పుడు ఒక్క ఎకరం కూడా ఎండిపోలేదు. బుక్కెడు బువ్వ దొరికింది. మా అయ్య పక్కకు జరగంగనే మొత్తం పోయింది. ఈ సారి పంట మొత్తం ఎండిపోయింది. అప్పు అయ్యింది. మా
KTR | కాంగ్రెస్ పార్టీలోనే ఏక్నాథ్ షిండేలు ఉన్నారని.. నీ పక్కనే ఉన్న ఖమ్మం, నల్లగొండ బాంబులతోనే నీకు ప్రమాదం పొంచి ఉందని రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. బీఆ�
KTR | అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫెయిలైంది మన నాయకుడు కాదు.. తప్పు ప్రజలది కాదు. కేసీఆర్ మనల్ని నమ్ముకున్నాడు. కానీ బీఆర్ఎస్ ప్రభ�
అసెంబ్లీలో కరెంటుపై పెద్ద మగాళ్ల లెక్క ఉపన్యాసాలు ఇచ్చారని, కరెంటు కోసం అప్పులు చేశామని చెప్పారని, ఎవరి కోసం అప్పులు చేశామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు.
ఉద్యమ గొంతుక రైతు బాధై ధ్వనించింది. ప్రగతి సూచిక రాజకీయ పాచికలను ధిక్కరించింది. పనితీరు నిరూపించుకునేందుకు కొత్త ప్రభుత్వానికి 4 నెలల సమయమిచ్చి, మౌనంగా వేచి చూసిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేస�
మీ పాలనలో వరుసగా కాళేశ్వరం నీళ్లు వస్తే పంటలు పండాయి. ఏకంగా పొలం వద్దే ఇల్లు కట్టుకొని సంతోషంగా సాగు చేసుకుంటున్నాం. మా ఖర్మకాలి కాంగ్రెస్ అధికారంలోకి రాగా ఈ సారి ఏసిన ఐదెకరాలు ఎండిపోయినై.
వరంగల్ పార్లమెంట్ టికెట్ మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలని ఆ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి భిక్షపతి డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండలోని పబ్లిక్గార్డెన్ నుంచి అంబేద్కర్ జంక్షన్ వరక�
నాలుగేళ్ల క్రితం చింతలమానేపల్లి సమీపంలోని వాగుపై చెక్డ్యాం నిర్మించగా, ప్రస్తుతం పూర్తిగా అడుగంటిపోయింది. బీఆర్ఎస్ సర్కారు ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన ఈ చెక్డ్యాం కింద రైతులు రంది లేకుంట యేటా రె
KCR | అద్భుతమైన మంచినీళ్ల సదుపాయం ఉన్న తెలంగాణలో.. నా కండ్ల ముందే మళ్లీ ట్యాంకర్లు కొనుక్కునే దౌర్భాగ్యం వస్తదనుకోలేదంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేటలో ఆయన విలేకరులతో మాట్లాడ