KCR | రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయని.. కాంగ్రెస్ రాజ్యంలో వ్యవసాయంపై సమీక్ష ఉన్నదా? అంటూ బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. సూర్యాపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ విధానాల�
KCR | రాష్ట్రంలో కరెంటు స్విచ్ఛాప్ చేసినట్లుగా ఎందుకు మాయమైంది బీఆర్ఎస్ అధినేత్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. ఈ పరిస్థితికి అసమర్థ, అవివేక, తెలివితక్కువ కాంగ్రెస్ పార్టీ అసమర్థత తప్ప మరేం కా�
కలలో కూడా తలంపునకు రాకూడదని కోరుకున్నది కండ్ల ముందటికొచ్చింది. పొలం గట్టున కరువు ముచ్చట్లు, ఊరి అరుగులపై కన్నీళ్ల పలవరింతలూ తిరగబెట్టాయి. ‘ఊరిడిసి నే బోదునా.. ఉరివేసుకొని నే సద్దునా’... అని ఆనాటి గాయాల తెల�
బీజేపీ అధిష్ఠానంతో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి టచ్లో ఉన్నారని, షిండే అవుతానని గతంలో గడరీతోనే అన్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తమ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే 48 గంట
రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండొద్దని, ప్రజలకు అంత రాయం లేకుండా విద్యుత్ను అందించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. తాగునీటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని, పంటలు ఎండిపోకుండా చూడాలని సూచించారు. విద్యుత్
‘కాంగ్రెస్ వంద రోజుల పాలనతో మళ్లీ పదేండ్ల కిందటి పరిస్థితిని తెచ్చింది. నమ్మి ఓట్లు వేస్తే.. అధ్వానమైన పాలనతో అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు’ అని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, మాజీ మంత�
Maheshwar Reddy | భారతీయ జనతా పార్టీ గేట్లు తెరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 48గంటలు కూడా ఉండదంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహేశ్వర్రెడ్డి శనివారం మీడియా సమావేశం నిర్వహించ
కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిందని.. కానీ ఏ ఒక్క హామీని సరిగ్గా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లిందని, కాళేశ్వరం ప్రాజెక్టును వృథాగా మార్చి ఎస్సారెస్పీ ఆయకట్టును ఎడారిలా చేశారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకం
ఇందిరమ్మ పాలన అంటే మతోన్మాదాన్ని ప్రోత్సహించడం, అక్రమ అరెస్టులు, కేసులతో నోరు నొకడమా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చెంగిచెర్ల ఘటనలో బాధితు�
ప్లాట్లు కొనేవారు లేక ములుగు జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతున్నది. కేసీఆర్ ప్రభుత్వంలో ములుగు జిల్లాగా ఏర్పడిన తర్వాత చుట్ట పక్కల గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగ�
కేసీఆర్ పాలనలో కనిపించిన జలదృశ్యాలు కాంగ్రెస్ పాలనలో కనుమరుగయ్యాయి. మండుటెండల్లో మత్తళ్లు పోసిన చెరువులు మార్చి నెలలోనే నోళ్లు తెరిచాయి. ప్రాజెక్టుల నుంచి నీళ్లు వదలాల్సిన ప్రజాప్రతినిధులు ముఖం చా�
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే కరువు వచ్చిందని, ప్రభుత్వం స్పందించి ప్రాజెక్టు గేట్లు తెరిచి పంటలకు సాగునీరు అందించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండల పరిధిల�