ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై గాంధీభవన్లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించిన పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి బడాయి మాటలు చెప్పబోయి అభాసుపాలయ్యారు.
పదేండ్ల కాలంలో రైతులు ఎన్నడూ అనుభవించని కష్టాలను ఈ మూడు నెలల్లోనే చవిచూశారు. కరువు, అకాల వర్షాలకు పంట పోగా..మిగిలిన పంటనైనా అమ్ముకుని అప్పు లు తీర్చుకుందామంటే ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల రూపంలో మరో కష్టం వ�
గత నెలలో రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల కలిగిన పంట నష్టం లెక్కలను వ్యవసాయ శాఖ తేల్చింది. మొత్తం 10 జిల్లాల్లో 15,812 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వెల్లడించింది.
Niranjan Reddy | భారతరత్న, రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అవమానించడమంటే దేశ ప్రజలను.. భారత రాజ్యాంగాన్ని అవమానించడమేనని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కాంగ్ర
వేసవి దృష్ట్యా రాష్ట్ర ప్రజలకు కోతల్లేని, నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు కృషిచేస్తామని విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (వీఏవోఏటీ) నేతలు తెలిపారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని డీబీఎం-38 ఎస్సారెస్పీ 17ఎల్ ఉపకాల్వను ఓ రైతు పూడ్చేసి వ్యవసాయ భూమిగా మార్చుకుంటున్నాడు. ఈ మండలంలో సాగునీటి కోసం గత ప్రభుత్వం కోట్లాది రూపాయలతో ఎస్సారెస్పీ ఎడమ కాల్వను
KCR | కల్యాణలక్ష్మి పథకంలో రూ.లక్షతో పాటు తులం బంగారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామని హామీ ఇచ్చింది.. ఇప్పుడు తులం బంగారం యాడపోయిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల బహిరం�
ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని, ప్రజల సమస్యలు తీర్చని ఈ ప్రభుత్వంపై భవిష్యత్లో ప్రజలే తిరుగుబాటు చేస్తారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్న�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సంపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి పనైనా జరిగిందా? అని వరంగల్ జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ దుగ్గొండి మం�
KTR | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మైక్ వీరుడంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మైక్ పట్టుకుంటే ఆయనకు పూనకం వచ్చి.. ఏది పడితే అది మాట్లాడుతాడు అని పేర్కొన్నారు.
Harish Rao | రాష్ట్రంలో కాంగ్రెస్ అడుగుపెట్టడంతోనే మళ్లీ కరువు వచ్చిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంటరీ సమావేశంల�
కడు పేదరికంలో ఉన్న దళిత కుటుంబం వారిది. కూలీనాలీ చేసుకుంటేనే కూడు దొరికే పరిస్థితి. చిన్నప్పుడే పోలియో రావడంతో కుడికాలు సరిగ్గా నడవలేని దుస్థితి. వైకల్యం వెన్నాడినా.. వెన్ను చూపకుండా కాయకష్టం చేసి బతుకు�