కర్ణాటకలోని విపక్ష బీజేపీపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు కొందరు ఇక్కడ శాంతి భద్రతలు దిగజారాయని, అందుకే గవర్నర్ పాలనను విధించే అవకాశం ఉందంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస�
పార్లమెంట్ ఎన్నికల్లో రైతులంతా వ్యతిరేకమవుతున్నారని కాంగ్రెస్కు టెన్షన్ పట్టుకున్నదా? అందుకే దిద్దుబాటు చర్యలు చేపట్టిందా? రైతులు ‘చేయి’ జారిపోకుండా మళ్లీ ఎన్నికల హామీల వల వేస్తున్నదా? అంటే.. ప్రభు
రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్పై వివక్ష చూపినట్టుగానే గురుకులాలను కూడా సీఎం రేవంత్రెడ్డి పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ ఆరోపించారు.
అధికార కాంగ్రెస్ బెదిరింపులకు భయపడేది లేదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. బుధవారం రాత్రి మహబూబ్నగర్లో సోషల్ మీడియా సమన్వయకర్త ఆశాప్రియ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లా
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఉపాధి కోల్పోయిన ఓ ఆటో డ్రైవర్ ఉసురుతీసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండిలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకున్నది.
BRS Party | తెలంగాణలో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్న నేపథ్యంలో, మరి ముఖ్యంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలపై ప్రభుత్వం, పోలీసులు చూపిస్తున్న అత్యుత్సాహంపై గులాబీ నాయకులు డీజ�
కాంగ్రెస్ పార్టీలో ఒకే కుటుంబం నుంచి మూడు పదవులు కల్పించడం ఎంత వరకు సమంజసమని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.
మోసపూరిత హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలనే ప్రజలు అనుభవిస్తున్నారు. 2019లో కేసీఆర్ ఆశీర్వాదంతో, ఎమ్మెల్యేల కృషితో ఎంపీగా గెలుపొందాను.
KCR | తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక పిలుపునిచ్చారు. రూ.2లక్షల రుణమాఫీ, రూ.500 బోనస్, ఎండిన పంటలకు పరిహారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోస్టుకా�
KCR | ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 2 సీట్ల కంటే ఎక్కువ రావని సర్వే రిపోర్టులు వస్తున్నాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ సీఎం బీజేపీలో కలిసే అవకాశం ఉందని కేసీఆర్ అన్న�
రాష్ట్ర రైతాంగం దీనావస్థలో ఉన్నది. పరాయి పాలనలోని పరిస్థితులే పునరావృతం అవుతుండటంతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ‘మార్పు’ పేరిట అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం రైతుల బతుక