Farmers | రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. సాగుకు సరిపడా నీరు, కరెంట్ ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోయి తీవ్ర నష్టాల పాలయ్యారు అన్నదాతలు. రేవంత్ �
రాష్ట్రంలో గత నాలుగు నెలలుగా ప్రభుత్వ ఆదాయం పెరిగినట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. మరి ఈ ఆదాయం ఎక్కడికి పోతున్నది? ఎన్నికల వ్యయానికి నిధులను సమకూర్చేందుకు 20 శాతం కమీషన్తో పాత బిల్లులకు క్లియరెన్స్ ఇస్త
KCR | రెండు జాతీయ పార్టీలు ఏకమై ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతుందని కేసీఆర్ మండిపడ్డారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్షోలో పాల్గొన్నారు.
KCR | మాకు ఓటువేస్తే క్షణాలమని అన్నీ చెస్తామని కాంగ్రెస్ చెప్పింది. మరి రైతుబంధు అందరికీ వచ్చిందా..? రూ.15వేలు ఇస్తామన్నడు ఇచ్చారా..? రూ.2లక్షల రుణమాఫీ అయ్యిందా? లేకపోతే గోవిందనేనా..? అని బీఆర్ఎస్ అధినేత కేసీఆ�
పారిశ్రామిక రంగంలో నిస్తేజం ఆవరించింది. కేసీఆర్ హయాంలో పెట్టుబడులతో కళకళలాడిన రాష్ట్రం ప్రస్తుతం పూర్తిగా అచేతనావస్థకు చేరుకున్నది. కొత్త పారిశ్రామిక విధానం తెస్తామని, ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట
KCR | కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మండిపడ్డారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే కొనే దిక్కలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భోనగిరిలో బీఆర్ఎస్ అధినేత
KCR | తెలంగాణకు 1956 నుంచి ఇప్పటి వరకు మనకు శత్రువే కాంగ్రెస్ పార్టీ అని.. ఉన్న తెలంగాణను ఊడగొట్టి ముంచిందే ఈ కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు విమర్శించారు. భువనగిరిలో బీఆర్ఎ
గతేడాది డిసెంబరు ఏడో తేదీన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఎన్నికల్లో చెప్పిన కాంగ్రెస్.. వాటిలో ఒక్క మహిళలకు ఉచిత బస్సు సౌకర్య�
నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని గుండేగాం పునరావాసంపై ఏళ్లు గడిచినా సమస్యకు పరిష్కారం కనిపించడం లేదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక ముంపు గ్రామం ఉందన్న సంగతిని పూర్తిగా మరిచిపోయారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నగరానికి కృష్ణ, గోదావరి జలాలు తీసుకువచ్చి ప్రజల దాహార్తిని తీర్చామని, అవుటర్ రింగ్రోడ్డు, ఎయిర్పోర్ట్, మెట్రోరైల్, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు తీసుకువచ్చారని ముఖ్యమ�
స్థానిక అభ్యర్థి అయిన తనను మరోసారి ఆశీర్వదించి పార్లమెంట్కు పంపిస్తే స్థానిక సమస్యలపై వాణి వినిపిస్తానని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా.. ఏ ఆపద వచ్చినా మీ ముందుక�
KCR | నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత, నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ మండిపడ్డారు. ఆంధ్రావాళ్లు నీళ్లు తరించుకోపేతే ఎక్కడ పండుకున్నవ్..? నిద్రప
KCR | పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి బలం ఇస్తేనే.. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వచ్చి హామీలను అమలు చేయిస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బస్యాత్రలో భాగంగా బుధవారం మిర్యాల�