తెలంగాణ ఉద్యమం అయిపోలేదని, పునర్నిర్మాణ ప్రక్రియ ఇంకా ముందున్నదని, మన బాధ్యత అయిపోలేదని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
వ్యవసాయశాఖలో ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే వరిసాగు విస్తీర్ణం తగ్గింపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తున్నది. ఇటీవల నిర్వహించిన సమీక్షలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగే�
రాష్ట్రంలో ఎండలు మండుతున్నయ్. కాంగ్రెస్, బీజేపీల మోసపూరిత మాటలు వింటుంటే ప్రజల గుండెలు కూడా మండుతున్నయ్. కాంగ్రెసోళ్లు మార్పు.. మార్పు అని చెప్తే ప్రజలు ఆశపడి ఓట్లేసిండ్రు. కానీ, కరెంటు కష్టాలు, మంచినీ
ఎన్నికల సమయంలో ఇచ్చిన హా మీల్లో ఏ ఒక్కటీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకపోవడం తో ప్రజలు ఆ పార్టీని నమ్మే పరిస్థితుల్లో లేరని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని
పోరాడి సాధించుకున్న తెలంగాణను ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేయాల్సిన ప్రస్తుత ప్రభుత్వం.. కొత్త జిల్లాలను రద్దు చేస్తామంటూ సరికొత్త డ్రామాలను తెరతీస్తోంది. దీంతో చెంతకు చేరువైన పాలన మళ్లెక్కడ
KCR | కేంద్రంలో మోదీ ప్రభుత్వ పాలనలో దేశంలో అడ్డగోలుగా ధరలు పెరిగిపోయాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. ఆయన పాలనలో ఎవరికీ ఒరిగిందేమీ లేదని విమర్శించారు. జగిత్యాలలో ఆదివారం జరిగిన రోడ్షోలో బీజే�
పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిని, రైతుబిడ్డను నేనేనని, ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వర�
తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్.. ఇచ్చిన హామీలను మరిచిపోయిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు.
పేదింట్లో ఆడపిల్ల పుడితే పెళ్లి చేయడమే భారంగా మారిన తల్లిదండ్రులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఒక గొప్ప వరంగా మారాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆసిఫాబాద్ జిల్లా జోలికొస్తే ఊరుకునేది లేదని, కుమ్రంభీం స్ఫూర్తితో ఉద్యమిస్తామని ఎమ్మెల్యే కోవ లక్ష్మి హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం ఆమె తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.
జిల్లాలను కుదిస్తే ప్రజల ఆందోళనలతో రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన నాగర్కర్నూల్లోని పార్టీ కార్యాలయం
పరిశ్రమలకు నీటి కష్టాలు మొదలయ్యాయి. గత కేసీఆర్ సర్కారు పైప్లైన్ల ద్వారా పారిశ్రామిక వాడలకు వాటర్ సైప్లె చేయడంతో ఇన్నాళ్లూ ఇండస్ట్రీకి ఇబ్బంది లేకుండా అవసరాలు తీరాయి. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్టుగా తయారైంది పంట నష్టపోయిన రైతుల పరిస్థితి. పరిహారం పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతిచ్చినా ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటున్నది.
గత డిసెంబర్ వరకు దర్జాగా బతికిన రైతన్నకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. మొన్నటివరకు రైతుబంధు రావడం లేదని గగ్గోలు పెట్టిన రైతులు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనడం లేదని రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు.