కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని విక్రయించే క్రమంలో తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క శనివారం ఒక ప్రకటనలో తెలిపా రు.రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలక�
‘పల్లెల ప్రగతే దేశానికి పట్టుకొమ్మ’ అన్నారు పెద్దలు. కానీ అవే పల్లెలకు నేడు కష్టాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొ
జిల్లాలోని 334 గ్రామ పంచాయతీల్లో పాల న పడకేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వకపోవడంతో పంచాయతీల నిర్వహణ గాడితప్పి పరిస్థితి అధ్వానంగా మారుతున్నది.
ప్రభుత్వ మెడలు వంచి ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకూ పోరాడుతానని వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్య ర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి అన్నారు.
సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనున్నది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున క్యాబినెట్ భేటీ ఎజెండాను ఈసీకి ప్రభుత్వం పంపించింది. ఈసీ న�
Telangana Cabinet | తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధానంగా ఏపీ, తెలంగాణ మధ్య పెండింగ్ అంశాలపై కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడడంపై బీఆర్ఎస్ భగ్గుమన్నది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు క్వింటా ధాన్యం కొనుగోలుపై రూ.500 బోనస్ చెల్లిస్తామని ప్రకటించి.. ఇప్పుడేమో కేవలం సన్న వడ్లకే ఇస్తా�
కాంగ్రెస్ ప్ర భుత్వం రైతులు, ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయాలని పీఏసీసీఎస్ చైర్మన్ శ్రీనివాసులు డిమాండ్ చేశా రు. గురువారం ప్రభు త్వం అన్ని రకాల ధా న్యానికి రూ.500 బోన స్ ప్రకటించాలని కోరుతూ కొల్లాపూర్�
హుస్నాబాద్ పట్టణ ప్రజలు ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న ఎల్లమ్మ చెరువు సుందరీకరణ అనేది కలగానే మిగులుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గంలోనే అతిపెద్ద చెరువైన ఎల్లమ్మ చెరువు
KCR | కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికలు �
కొద్ది వారాలుగా రాష్ట్రంలో రైతు రోడ్డెక్కని రోజు లేదు.. ఆందోళనకు దిగని దినం లేదు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామంటూ ప్రభుత్వం లెక్కలు చెప్తున్నప్పటికీ.. కాంటా జరుగదు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఎన్నికల హామీ రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం నామ్ కే వాస్తే అన్నట్టుగా కొనసాగుతున్నది. రాష్ట్రంలో తెల్ల రేషన్కార్డు కలిగిన కుటుంబాలు దాదాపు 90 లక్షల వరకు
ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించి రోజులు గడుస్తున్నా తూకం చేయడం లేదని ఆరోపిస్తూ రైతులు రోడ్డెక్కారు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం మార్డి గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో 15 రోజులుగా వ�