బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న గ్రామ పంచాయతీలు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ కేసీఆర్ చేపట్టిన ప్రగతి పనులకు అవార్డులు దక్కుతున్నాయి. జలసంరక్షణ, భూగర్భ జలాల పెంపు వి
జీలుగ విత్తనాల కోసం రైతులు బుధవారం రామాయంపేటలోని రైతు సేవాకేంద్రం, వ్యవసాయ కార్యాలయం, దుకాణాల్లో బారులుతీరారు. పదేండ్లుగా లేని ఇబ్బందులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే చుక్కలు చూపిస్తు�
తెలంగాణలో ఎక్కడా మద్యం కొరత లేదని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 19 డిపోల్లో అన్ని రకాల మద్యం బ్రాండ్ల నిల్వలు సరిపడా ఉన్నాయని ఎక్సైజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గాంధీభవన్లో మంగళవారం ఆయన మీడియాత
నిరుద్యోగుల గొంతుక ఏనుగుల రాకేశ్రెడ్డిని శాసన మండలికి పంపేందుకు పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుప�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహాలక్ష్మి పేరిట ప్రవేశపెట్టిన ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ అవస్థలు తెచ్చిపెడుతున్నది. చెయ్యెత్తిన చోట బస్సులు ఆపాలన్న ని బంధనలను తుంగలో తొక్కుతున్నారు
రాష్ట్రంలో ఐదు నెలల పాలనలోనే కాంగ్రెస్ సర్కార్ ఐదేండ్ల అపఖ్యాతి మూటగట్టుకున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. ‘ఎన్నికల ప్రచారంలో కాంగ్రెసోళ�
అన్నదాత కోసం బీఆర్ఎస్ మరోసారి పోరుబాట పట్టింది. రైతన్నను వంచించిన కాంగ్రెస్పై మరోసారి యుద్ధభేరి మోగించింది. ఎన్నికల ముందు వరకు అన్నిరకాల ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని నమ్మించి, ఇప్పు�
రైతులు తాము పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమయంలో ఆదుకునేవారు కరువయ్యారని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు ఆవేదన చెందారు.
ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం..అందులో ఒక హామీగా మహిళల కోసం అమలు చేస్తున్న ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం ఆటోడ్రైవర్ల బతుకులను రోడ్డునపడేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలులో చూపుతున్న తీవ్ర నిర్లక్ష్యానికి మెదక్ జిల్లాకు చెందిన రైతు సంతోశ్ కష్టాలే నిదర్శనమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఎక్స్ వేదికగా వెల్లడించారు. వి�
Harish Rao | దొడ్డు వడ్లకు రూ.500 బోనస్ లేదనడం దారుణమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రకాల వడ్లకు ర
Manne Krishank | ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఒక్క ఫ్రీ బస్సు హామీ తప్ప మిగతా హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని మండిపడుతున్నారు. రైతుల�