Farmers | కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నదాతల కష్టాలు అన్నిఇన్నీ కావు. సాగుకు నీరు లేక పంటలు ఎండిపోయాయి. పండిన ధాన్యం అమ్ముకుందామంటే మద్దతు ధర లేదు. చివరకు ఖరీఫ్ సీజన్ కోసం విత్తనాలు కొందామంటే అవి కూడా
ధాన్యం టెండర్లను రద్దు చేయాలా? పౌరసరఫరాల సంస్థ విక్రయించిన ధాన్యం ఎత్తేందుకు బిడ్డర్లకు మరింత గడువు పొడించాలా? అనే అంశంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలిసింది.
త్వరలో కొత్త మద్యం బ్రాండ్లను తీసుకొచ్చే ఆలోచనే లేదని, తమకు లేని ఆలోచన పుట్టిస్తున్నారని గత మంగళవారం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో చెప్పారు. కొత్త ప్రభుత్వంలో ఇప్పటివరకు ఎవరూ �
పచ్చిరొట్ట విత్తనాల సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. సోమవారం పోలీసు పహారా నడుమ విత్తనాలు పంపిణీ చేయడమే అందుకు నిదర్శనం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జీలుగ వంటి పచ్చిరొట్ట విత్తనాలకు భారీ డిమాండ్
కులవృత్తులకు జీవం పోయాలి.. గొల్లకురుమల జీవితాలు మా రాలి.. బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు తిరిగి వచ్చి సొంత ఊరిలోనే ఆర్థికంగా ఎదగాలి.. ఇంటిల్లిపాదీ మెతుకు తినాలె..’ అన్న సంకల్పంతో కేసీఆర్ ప్ర�
Beer | తెలంగాణలోకి కొత్త బీర్లు రాబోతున్నారు. రాష్ట్రంలో తమ బీర్ బ్రాండ్లను సరఫరా చేయడానికి సోమ్ డిస్టిలరీస్ అనుమతి పొందింది. ఇక పవర్ 1000, బ్లాక్ ఫోర్ట్, హంటర్, వుడ్ పీకర్ బీర్లు అందుబాటులోకి రాన
Revanth Reddy | రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా పలు నమూనాలను సీఎం రేవంత్ పరిశీలించారు. తుది నమూనాపై సీఎం పలు సూచనలు చేశారు.
గొల్లకుర్మల కుటుంబాల్లో ఆర్థిక వెలుగులు నింపే ఉదాత్త లక్ష్యంతో కేసీఆర్ సర్కారు ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకం అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే రెండో వ�
మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ను శాసన మండలిలో పట్టభద్రుల తరపున ప్రశ్నించి న్యాయం చేసేందుకు గ్రాడ్యుయెట్లు తమ మొదటి ప్రాధాన్యత ఓటును బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రె
రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేలు జరిగిందా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనా? అనే దానిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ వ్యవసాయశాఖ మంత్రి తుమ్�
Harish Rao | తెలంగాణ రాష్ట్రం అవతరించి పదేళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి స్థానికత అంశంపై స్పష్టత ఇవ్వడంతో పాటు, మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోట సీట్లు 100 శాతం సీట్లు తెలంగాణ విద�
KTR | రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పుకుంటున్న రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆ 32 వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివరాలను