KTR | రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పుకుంటున్న రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆ 32 వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివరాలను
KTR | కేసీఆర్ హయాంలో 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేశామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్ హయాంలో ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగానికి కూడా కొత్తగా నోటిఫికేషన్ రాలేద�
Driver died | సర్కారు నిర్వాకమో, అధికారుల వేధింపులో తెలియదు గానీ 104 అంబులెన్స్ డ్రైవర్ హఠాన్మరణం చెందారు. తోటి ఉద్యోగితో విధుల కోసం బైక్పై వెళ్లి కార్యాలయానికి తిరిగొస్తుండగా, తీవ్ర అస్వస్థతకు గురై కిందపడిపో�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆటోవాలాల బతుకులపై గ ట్టి దెబ్బ కొట్టింది. కుటుంబ పోషణ భారంగా మారి ఇబ్బందులు పడుతున్నారు. దినదిన గండం నూరేండ్ల ఆయుష్�
బెంగళూరులో ఇటీవల వెలుగుచూసిన రేవ్పార్టీపై రాజకీయ దుమారం రేగింది. కాంగ్రెస్ సర్కారుపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. సిద్ధరామయ్య ప్రభుత్వం సిలికాన్ సిటీని ఉడ్తాబెంగళూర్గా మార్చింద�
ప్రభుత్వ ఖజానాకు, వ్యక్తుల ఖజానాకు చాలా తేడా ఉంటుంది. ఉదాహరణకు ఓ వ్యక్తి దగ్గర డబ్బులుంటే.. బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం లేదా బీరువాలో దాచిపెడతారు. కానీ, ప్రభుత్వ ఖజానా అలా కాదు. ప్రభుత్వ ఖజానాలో నిరంతరంగా �
Harish Rao | బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విషం చిమ్మడం బాధాకరం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స
Konatham Dileep | తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నమోదు చేస్తున్న కేసులకు బెదిరేది లేదు అని సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నకిలీ వార్తల వె
Harish Rao | వడ్లకు బోనస్ ఏమైందని అడిగితే.. వ్యవసాయ మంత్రి కొందరు మొరుగుతున్నారంటూ రైతులను కుక్కలతో పోలుస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరులో ధాన్యం కొనుగోల
కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెలనే కాదు పట్టణాలకూ నిధుల్లేవంటున్నది. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడింది. పట్టణ ప్రగతి కింది చేపట్టిన వైకుంఠధామ
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న గ్రామ పంచాయతీలు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ కేసీఆర్ చేపట్టిన ప్రగతి పనులకు అవార్డులు దక్కుతున్నాయి. జలసంరక్షణ, భూగర్భ జలాల పెంపు వి
జీలుగ విత్తనాల కోసం రైతులు బుధవారం రామాయంపేటలోని రైతు సేవాకేంద్రం, వ్యవసాయ కార్యాలయం, దుకాణాల్లో బారులుతీరారు. పదేండ్లుగా లేని ఇబ్బందులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే చుక్కలు చూపిస్తు�
తెలంగాణలో ఎక్కడా మద్యం కొరత లేదని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 19 డిపోల్లో అన్ని రకాల మద్యం బ్రాండ్ల నిల్వలు సరిపడా ఉన్నాయని ఎక్సైజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గాంధీభవన్లో మంగళవారం ఆయన మీడియాత