తెలంగాణలో అనధికారిక మద్యం పాలసీకి తెరతీసిన ప్రభుత్వ పెద్దలు.. తమ పథకాన్ని దశలవారీగా అమలు చేయాలనుకుంటున్నట్టు తెలిసింది. దీంతో ఇక నుంచి తెలంగాణలో ఏయే మద్యం బ్రాండ్లు ఉంటాయో, ఏవి కనుమరుగవుతాయో.. కొత్తగా ఏం
ఒకప్పుడు యంత్రాలు నడవాలంటే కరెంటు కోసం పక్కచూపులు చూసే స్థితి నుంచి కోతల్లేని స్థితికి తెలంగాణ విద్యుత్తు రంగం పురోగమించింది. అంతులేని కరెంట్ కోతలు దూరమయ్యాయి.
వరికి క్వింటాలుకు రూ. 500 బోనస్ అంటూ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ బోగస్ అని తేలిపోయింది. బోనస్ అందరికీ కాదని, సన్నవడ్లకు మాత్రమేనంటూ తాజాగా ప్రకటించి దొడ్డురకం వడ్లు పండించే రైతులకు ధోకా ఇచ్చింది.
మండలంలోని ఆరెపల్లి-ఆత్మకూరు దారిలో అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా హరితహారంలో పెంచిన చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. వ్యవసాయ వ్యర్థాలను రోడ్ల పకన పోసి ఉంచడంతో గుర్తు తెలియని వ్యక్తులు మంట పెట్టడంతో హరితహారం చ
Harish Rao | రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నొస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలలోనే కుప్పకూల్చడం బాధాకరం అని మాజీ మంత్రి, సిద�
జూన్ 4వ తేదీ తర్వాత తెలంగాణలో కొన్ని ప్రముఖ లిక్కర్, బీర్ బ్రాండ్లు కనుమరుగు కానున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ అనుమానాలకు బలం చేకూర్చుతూ రాష్ట్రంలో చాలా మద్యం దుకాణాల్లో ఇప్పటికే బీర్లకు సంబంధ�
సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలకు కూడా విలువ లేకుండా పోయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ ఆయన ఇచ్చిన ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా రైతుల కష్టాలు రోజురోజుకు పెరుగు�
కాంగ్రెస్ సర్కారు ఆర్టీసీ విలీన ప్రక్రియను మూలన పడేసింది. ఐదున్నర నెలలు దాటినా ఈ అంశంపై నోరే మెదపడం లేదు. మహిళలకు మహాలక్ష్మి ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం తమ సమస్యల�
కేసీఆర్ ప్ర భుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పం పిణీ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడింది. 2018 నుంచి విడుతలుగా కొనసాగిన ఈ పథకం గొల్లకురుమల కుటుంబాలకు ఎంతో భరోసానిచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా అకాలవర్షాలతో తడిసిన ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదని తెలంగాణ రైతు సంక్షేమ సమితి అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్ ధ్వజమెత్తారు.