Balka Suman | రాష్ట్రంలో ప్రజా పాలన కాదు.. ప్రతీకార పాలన కొనసాగుతుంది అని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. నిన్న మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ గుండాల దాడిల�
పదేండ్ల పండుగ పేరిట కాంగ్రెస్ సర్కారు ఆదివారం నిర్వహించిన రాష్ర్టావతరణ వేడుకల్లో ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఆహ్వాన పత్రికలను తీసుకొని వచ్చినవారిని లోపలికి అనుమతించకుండా అవమానించారు.
తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ పార్టీయే రక్షణ కవచమని, గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా ప్రజల కోసం పనిచేయాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు.
రేవంత్రెడ్డి జాక్పాట్ సీఎం అని ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నదని, అవగాహన, పరిణతి, పరిపక్వత లేని తెలివితక్కువ ముఖ్యమంత్రి అని, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను కూడా ఒక్కరోజుకే పరిమితం చేసిన మూర్ఖుడని, త�
తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపును ఇచ్చి, సరైన న్యాయం చే యాలని తెలంగాణ ఉద్యమకారుల హక్కుల ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మూల్యా సంజీవ్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఎక్కడా విత్తనాల కొరత లేదని, కొన్నిచోట్ల రైతులు ఒకే కంపెనీకి చెందిన విత్తనాలు కావాలనుకోవడం వల్ల సమస్య వస్తున్నదని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. స్టాక్ లేనప్పుడు క్యూలో చెప్పులు పెడితే వి
ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్లో బీజేపీ త
తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ జనరల్ సందీప్శాండిల్య శుక్రవారం పదవీ విరమణ పొందారు. హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లోని తన చాంబర్లో టీఎస్ న్యాబ్ సిబ్బంది ఆయన�
కర్ణాటకలో బీజేపీ పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కాంట్రాక్టర్ల కష్టాలు మాత్రం తీరడం లేదు. ప్రభుత్వంపై నమ్మకంతో అప్పోసప్పో చేసి పనులు చేసినా బిల్లులు రాక, కమీషన్లు ఇచ్చుకోలేక కాంట్రాక్టర్లు ఆత్మహత్య�
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ జన సభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యా దవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేసీఆర్ పాలనలో ఎటు చూసినా పచ్చని చెట్లు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. పరిశుభ్రమైన పరిసరాలతో చూడముచ్చటగా ఉన్న పల్లెల్లో నేడు ప్రగతి కళ తప్పింది. కాంగ్రెస్ సర్కార్ నిధులు విడుదల చేయకపోవడంతో ‘పల్లె ప్రగతి’ ప�
తెలంగాణ అధికారిక రాజముద్రలో కాకతీయుల కళాతోరణం, చార్మినార్ చిహ్నాలను తొలగించేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ఉమ్మడి జిల్లా ప్రజలు, ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ వారసత్వ చిహ్నాలైన కాకతీయ కళాతోరణం, చార్మినార్లను రాష్ట్ర అధికార ముద్ర నుంచి తొలగిస్తామన్న కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు మొదలవుతున్నాయి. ప్రజలు, ఉద్యమకారులు, న్యాయవాదులు తమదైన శై
కవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గేయాన్ని కీరవాణి సంగీత దర్శకత్వంలో రికార్డింగ్ చేస్తుండడంతో కవులు, కళాకారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. రాష్ట్ర గీతానికి వెస్టర్న్ బాణీలు అవసరమా..? అని ప్రశ్ని
కాకతీయ తోరణం, చార్మినార్ లోగోలను తొలగిస్తామనడం తుగ్లక్ నిర్ణయమని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ మండిపడ్డారు. చరిత్రపై అవగాహన లేని పాలకుడు రేవంత్రెడ్డి అని, ఆ పిచ్చి ఆలో