రోహిణి కార్తె పోయి... మృగశిర కార్తె వచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వానలు పడుతున్నాయి. అన్నదాతలు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. అదును దాటితే పంట దిగుబడి కష్టం. ఈ పరిస్థితుల్లో అన్నదాత పంట పెట్టుబడి �
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అవకాశం కల్పించిన ప్రజల కలలను నిజం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు అందేలా చూస్తామని రాష్ట్ర ర�
Niranjan Reddy | తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారు పదవి నుంచి ఆదిత్యానాథ్ దాస్ను తొలగించాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదిత్యానాథ్ దాస్ నియామకం తెలంగాణ ప్రయోజన�
రాష్ట్రంలో కల్తీ మద్యం ప్రవేశపెట్టవద్దని, ప్రజల ఆరోగ్యా న్ని దెబ్బతీయవద్దని సీఎం రేవం త్రెడ్డికి బీఆర్ఎస్ నేత క్రిశాంక్ సూ చించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కల్తీ మ ద్యం లేకుండా ప�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ సమస్యల ఊసే ఎత్తడం లేదని.. తమను ఉద్ధరిస్తామని చెప్పిన రేవంత్రెడ్డి మాట ఉత్తిదేనని తేటతెల్లమైందని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్
ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే హెచ్ఎండీఏ లక్ష్యం. అలాంటి సంస్థ పదేండ్లలో ఎన్నో భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసింది. కోర్ సిటీతో పాటు నగర శివారు ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు రకరక�
ఎన్నికల కోడ్ గురువారంతో ముగియనున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల కోడ్ అభివృద్ధికి అడ్డుగా మారింది. దీంతో ప ల్లెలు, పురపాలికల్లో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుక
రాష్ట్ర సచివాలయంలో వాస్తు మార్పులు చేయిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఆరు నెలలైనా పాలన ఇప్పటికీ గాడిన పడకపోవడం, నిత్యం వివాదాలు, ఎన్నికల్లో వ్యతిరేక ఫల
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదునెలలైనా ఏ ఒక్క హామీని కూడా అమలుచేయకుండా కాలయాపన చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడతామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ �
‘రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పత్రికా ప్రకటనల్లో ఎక్కడా జై తెలంగాణ అని లేదు. నాడు సమైక్యపాలనలో తెలంగాణ అనే మాటనే నిషేధిస్తే ఇప్పుడు రేవంత్రెడ్డి పాలనలో తెలంగాణ పదం మా�
రాష్ట్ర మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే తెలియడం లేదు. రోడ్లు భవనాల శాఖ మంత్రి వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాడు.
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం టంగుటూరు గ్రామంలో, చేవెళ్ల మండలం ఎరవ్రల్లిలో భూవివాదానికి సంబంధించిన కేసుల్లో ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి, ఆయన కుటుంబసభ్యులకు సోమవారం హైకోర్టులో
ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా మరిచిందని రాజ్యసభ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ విమర్శి�
Balka Suman | రాష్ట్రంలో ప్రజా పాలన కాదు.. ప్రతీకార పాలన కొనసాగుతుంది అని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. నిన్న మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ గుండాల దాడిల�