కరోనా కష్టకాలంలో వేలాది మంది రోగులకు సేవలందించిన గచ్చిబౌలిలోని టిమ్స్(తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్)ఇక కనుమరుగు కానున్నది.
‘అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో స్థానిక సంస్థల్లో 42 శాతానికి బీసీ రిజర్వేషన్ల పెంచుతాం’ ఇదీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ. ఇప్పటిదాకా సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రులు స�
రాష్ట్రం ధర్నాలతో దద్దరిల్లుతున్నది. తెలంగాణ సమాజంలోని ఏ వర్గాన్ని తట్టినా నిరసన జ్వాలలే ఎగిసిపడుతున్నాయి. 11 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అట్టుడుకుతున్నది.
ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ వ్యతిరేకమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలు వేరు, చేతలు వేరుగా ఉన్నాయని మండిపడ్డారు. ఎ
ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. కట్టంగూర్ మండలం అయిటిపాములలో ఆదివారం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలి
కరీంనగర్ ఉమ్మడి జిల్లా రైతులు తమ ధాన్యం విక్రయించుకునేందుకు మునుపెన్నడూ లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వానకాలం సీజన్లో ఇప్పటికీ పూర్తి స్థాయిలో కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు దిక్కుతోచ�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులాంటి వ్యక్తి అని, పాలనచేతకాని ఈ మరుగుజ్జులు ఆయన దగ్గరకు కూడా చేరలేరని, మాడిమసైపోతారని మాజీమంత్రి జగదీశ్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 24 గంటల కరెంటు ఇచ్చినందుకు క�
రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో అన్నదాతలు తమ ధాన్యాన్ని పొలాలు, రోడ్లపై నిలువ ఉంచుతున్నారు.
నిరుద్యోగులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుకుంటున్నది. పరీక్షలు రాసి రిజల్ట్ వచ్చి ఎంపికైనా ఉద్యోగాలు ఇవ్వడంలేదు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఎప్పుడు ఇస్తారో తెలియక నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
మాయమాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని, ఎన్నికల సమయంలో ఆ పార్టీ నాయకులు ఇచ్చిన హామీలు అటకెక్కాయని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆరోపించారు. దమ్మపేట బీఆర్ఎస్ కార్యాలయంలో ఆ�
దివ్యాంగుల కోసం ప్రకటించిన అన్ని పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలుచేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర
రాష్ట్రంలో ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయక కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. ఆదివారం సిద్దిపేటలోని విపంచి కళా నిలయంలో జరిగిన ప్రభుత్వ ఉప�
KTR | కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ పనుల్లో నిబంధనలు ఉల్లంఘించడంపై ఆయన మండిపడ్డారు.
Harish Rao | లక్షా50వేలకోట్లు పెట్టి మూసీ సుందరీకరణ చేస్తారట.. కానీ, రైతులకు మాత్రం సున్నం పెడతాడట అంటూ రేవంత్ సర్కారుపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బ