Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం రేపట్నుంచి చేపట్టబోయే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నుండి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను మినహాయించాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు బహ�
KTR | మార్పు, మార్పు అనుకుంటూ అందరి కొంపలు పుచ్చుకున్నారు ఈ కాంగ్రెసోళ్లు అని రేవంత్ రెడ్డి సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇందిరా పార్క్ వద్ద "ఆటో డ్రైవర్ల మహాధర్నాలో
పెండింగ్ బిల్లుల కోసం పోరుబాట పట్టిన మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులపై ప్రభుత్వం కక్షగట్టింది. శాంతియుత నిరసనలకు సిద్ధమైన వారిని ఎక్కడికక్కడ నిర్బంధించింది. సోమవారం తెలవారుజాము నుంచే రాష్ట్రవ్యాప్త�
కేసీఆర్ తెచ్చిన బంగారు తెలంగాణ లో భాగస్వాములై పల్లెలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది కేంద్రం నుంచి అనేక ఉత్తమ అవార్డులు తెచ్చిపెట్టిన సర్పంచ్లను ఈ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి ప్రజాపాలన అంటే ఇద�
గాంధీ భవన్లో ఎఫ్ఐఆర్ లు తయారవుతున్నాయని.. నేను పోలీసు శాఖలో పనిచేసినందుకు సిగ్గుతో తలదించుకుంటున్నా.. అంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. పోలీసుశాఖ ఇంత ఘోరమైన స్థాయికి దిగజారడం బాధ�
గత15 రోజుల నుంచి ఒక్క గింజా కొనలేదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఓట్లు కావాలే తప్ప వడ్లు కొనుడు వద్దా అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రశ్నించారు. సోమవారం కమలాపూర్ మార్కెట్లో విలేకరు
కేసీఆర్ సర్కారే బాగుండే.. కాంగ్రెస్ సర్కార్ వచ్చినంక రైతులకు అన్నీ సమస్యలే.. ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్లుంది’ అని పలువురు రైతులు వాపోయారు. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రంలోని పీఏసీఎస్ ధాన�
పెండింగ్ బిల్లుల కోసం ఉద్యమిస్తున్న మాజీ సర్పంచులపై రాష్ట్ర సర్కారు ఉక్కుపాదం మోపుతున్నది. ఎక్కడికక్కడ నిర్భందించి అణచివేస్తున్నది. సోమవారం మాజీ సర్పంచుల జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ‘చ లో హైదరాబాద్'
KTR | కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రేవంత్రెడ్డి సర్కారు నిర్లక్ష్�
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన మూడు స్కీములు.. ఆరు స్కాములు అన్నట్టుగా సాగుతున్నది. కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ పేరుతో రూ.3.5కోట్లు చేతులు మారాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయడం, రూ.68 లక్షలు పట్టుబడట�