రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అరాచక పాలన కొనసాగిస్తున్నదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. మంగళవారం ఆయన హనుమకొండ జిల్లా శాయంపేటలో మీడియాతో మాట్లాడారు.
ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వ్యవసాయ క్షేత్రానికి నోటీసులు పంపిస్తారా? అని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బూడిద భిక్షమయ్య గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించి నాలుగుకోట్ల ప్రజల గొంతుక అయిన ‘నమస్తే తెలంగాణ’పై కేసులు అప్రజాస్వామికమని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్ర ఖండించారు.
వరి కోతలు మొదలై చాలా రోజులవుతున్నదని, ధాన్యం కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభిస్తారని జగిత్యాల మండల కాంగ్రెస్ నాయకుడు గుంటి మొగిలి కాంగ్రెస్ పార్టీ పెద్దలను ప్రశ్నించారు.
వారిప్పుడు గ్రామ సర్పంచ్లు కారు. 2024, జనవరి 31తో వారి పదవీకాలం ముగిసి మాజీలైపోయారు. తమ హయాంలో గ్రామాభివృద్ధి కోసం వారు ఎన్నో పనులు చేశారు. గ్రామ పంచాయతీల్లో రైతు వేదికలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, క్ర�
‘రానూ వస్త కాకుండా జేస్త’ అన్నట్టుంది రైతుల పట్ల కాంగ్రెస్ సర్కార్ ధోరణి. ఒక్క చాన్స్ అన్నట్టుగా ఓటరును తికమక పెట్టి అధికారమైతే చేజిక్కించుకున్నారు. ఆపైన యథావిధిగా బోడ మల్లయ్య సామెతను లంకించుకున్నా
Harish Rao | సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలోనే నియామకపత్రం అందుకున్నా, ప్రభుత్వ ఉద్యోగం మాత్రం దక్కని విచిత్రమైన పరిస్థితి ఓ యువతికి ఎదురైందని మాజీ మంత్రి హరీశ్రావు ఎక్స్ వేదికగా తెలిపారు.
Dasarathi Krishnamacharya | ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ఎలిగెత్తి చాటి నిజాం పాలకులను గడగడలాడించిన దాశరథి కృష్ణమాచార్యులను కాంగ్రెస్ పాలకులు మరిచారు. మంగళవారం ఆయన వర్ధంతి కాగా, స్మరించుకునే వారే కరువయ్యారు.
Telangana | జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం శివారులో హైవే-44పై ఆర్టీఏ చెక్పోస్టు వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లపై కొత్త తెలంగాణ అధికారిక చిహ్నం ప్రత్యక్షమైంది.
Errabelli | సన్నధాన్యానికి రూ.500 బోనస్ దేవుడెరుగు, కనీసం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించినా చాలు .. ఇదే పదివేలని రైతులు అనుకుంటున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు (Errabelli Dayakar Rao)అన్నారు.
KTR | తెలంగాణలో భూముల విలువ ఛూమంతర్ అనగానే పెరగలేదు.. కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా సమగ్ర, సమీకృత, సమ్మిళిత అభివృద్ధి చేశారు.. అందుకే తెలంగాణలో ఎక్కడ ఏ మూలకు వెళ్లినా ఎకరం రూ. 15 నుంచి 20 లక్షలకు తక్కు�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం రేపట్నుంచి చేపట్టబోయే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నుండి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను మినహాయించాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు బహ�