Harish Rao | కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోని నువ్వు.. సీఎం స్థాయి దిగజారి మాట్లాడుతున్నావ్ �
ఎన్నికలకు ముందు ధాన్యానికి క్వింటాకు మద్దతు ధరపై రూ.500 బోనస్ అదనంగా ఇస్తామని రేవంత్రెడ్డి ప్రకటించగా, అధికారంలోకి రాగానే సన్నవడ్లకే బోనస్ అంటూ ప్రభుత్వం దబాయించింది. సన్నవడ్లకే బోనస్ అని ప్రభుత్వం �
జిల్లాలో గురుకుల విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. గురుకులాల్లో సరైన వసతులు లేక, పౌష్టికాహారం అం దక, తాగునీటి కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ గురుక�
కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ ప్రగతి ఆశాజనకంగా లేదు. అభివృద్ధి పనులు ఎక్కడికక్క డే నిలిచిపోయాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి 2016లో రూ. 25 కోట్లు మంజూరు చేయగా అభివృద్ధి పనులు �
Telangana | రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు చిత్త శుద్దితో కృషిచేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
KTR | నా మీద ఎందుకు కేసులు పెడుతావ్.. హైదరాబాద్ ఇమేజ్ పెంచినందుకా..? అని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. జైలుకు వెళ్లేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని కేటీఆర్ సంచ
KTR | గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్వహించిన ఫార్ములా-ఈ రేస్తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఫార్ములా-ఈ రేస్ నిర్వహణతో రాష్ట్రానికి వేల �
KTR | కామన్వెల్త్ గేమ్స్ అనగానే కాంగ్రెస్ కుంభకోణం గుర్తుకు వస్తదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కామన్వెల్త్ కుంభకోణంలో సురేశ్ కల్మాడి జైలుకు కూడా వెళ్లాడని కేటీఆర్
రాష్ట్రంలో ఇష్టారీతిన బీటెక్ సీట్ల పెంపు, కోర్సుల కన్వర్షన్కు ముందుగా ముకుతాడు వేసే దిశలో కసరత్తు జరుగుతున్నది. డి మాండ్ ఉన్న కోర్సుల్లో సీట్ల పెంపు, కోర్ కోర్సుల మూసివేతకు బ్రేకులు వేసే యోచనలో ప్రభ
ప్రజా పాలన పేరిట కాంగ్రెస్ రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్నదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం జమ్మికుంట గుండ్ల చెరువులో చేపపిల్లలు విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతుండగా