Harish Rao | రాష్ట్రంలో రైతులకు రైతు భరోసా ఇచ్చేదాకా రేవంత్ సర్కారును వెంటాడుతామని మాజీ మంత్రి హరీశ్రావు హెచ్చరించారు. మార్చి 31 కల్లా రైతు భరోసా అందిస్తామని కాంగ్రెస్ పెట్టిన గడువు ఏమైందని ప్రశ్నించారు.
HCU | సీఎం రేవంత్రెడ్డి సోమవారం ఉదయం సినీ పరిశ్రమకు చెందిన.. ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న ఓ ప్రముఖ వ్యక్తికి ఫోన్ చేశారు. ‘ఏందన్నా.. హెచ్సీయూ భూముల విషయంపై మీ వాళ్లంతా వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నరు.
నీళ్లందక పంటలు ఎండిపోవడంతో సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్ ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. రంగనాయక సాగర్ ఎడమ కాల్వలకు నీళ్లు వదలాలని ఎన్నిసార్లు విన్నవించిన అధికారులు పట్టించుకోకపోవడంతో పంటలు ఎ
Rythu Runamafi | అలివిగాని హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సర్కారు తమను నిండా ముంచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు రుణమాఫీ కాలేదంటూ సొంత పార్టీ నేతలే బోరుమంటున్నారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస�
ఈ ఏడాది మార్చి 31 వరకు అర్హులైన ప్రతి రైతుకు ఎకరాకు 6వేల రూపాయల చొప్పున రైతుభరోసాను అందించి తీరుతాం’ అని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా గత జనవరి 26 న పైలెట్ గ్రామాల్లో పథకాలను ప్రారంభిస్తూ అట్టహాసంగా ప్రకటించ
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న గ్రామాల రైతులకు ఇప్పటి వరకు రైతు భరోసా అందలేదు. వ్యవసాయం సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా వర్తింపజేస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభు�
ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం కంటే ముందే రేవంత్ సరారు మందుబాబులకు,మద్యం వ్యాపారులకు మత్తెక్కించే కబురు చెప్పింది. తెలంగాణ గ్రామీణ జిల్లాల్లో 25 కొత్త బార్ అండ్ రెస్టారెంట్ల ఏర్పాటుకు అనుమతిస్తున్న�