Yadadri Laxmi Narasimha Swamy | 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో యాదగిరిగుట్ట స్వామి వారికి తీవ్ర అవమానం జరుగుతుందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య ఆరోపించారు. గుట్ట అభివృద్ధికి ఒక్కపైసా నిధులు కేటాయించపోగా.. స్వ�
Roads Damage | గుంతల మయమైన బీటీ రోడ్లతో వాహనదారులు నరకాన్ని అనుభవిస్తున్నారు. మండల కేంద్రమైన మిరుదొడ్డి మీదుగా అందె గ్రామానికి వెళ్లే బీటీ రోడ్డు పూర్తిగా గుంతల మయమైంది.
Vikarabad | ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది కాంగ్రెస్ పాలన తీరు. అతిథి గృహం నూతన భవన నిర్మాణానికి మంత్రి, స్పీకర్ చేతుల మీదుగా శిలాఫలకం వేశారు... కానీ పనులు మరిచారు.
Anganwadi | అంగన్వాడి కేంద్రాల్లోని ఖాళీల భర్తీపై తమ ప్రభుత్వం దృష్టి సారించింది.. ఇందుకోసం అవసరమైన సన్నాహాలు చేస్తున్నాం.. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తాం..
Karnataka | కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఘోరం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్కు చెందిన ఓ పర్యాటకురాలి(27)తోపాటు మరో స్థానిక మహిళపై(29) దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు.
MBSC | రాష్ట్రంలో ఎంబీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని 57 ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపక పోస్టులకు భర్తీలో భాగంగా పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేసి పోస్టింగులు ఇవ్వకుండా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అభ్యర్థులు ఆవ�
Rythu Bharosa | రైతు భరోసా పథకంపై రైతులు నమ్మకం కొల్పోతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో యాసంగిలో 14, 300 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా అందించేలా ప్రభుత్వం నిర్ణయించింది.
RS Praveen Kumar | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిత్యం ఏదో ఒక చోట కరెంట్ కోతలు ఉంటూనే ఉన్నాయి. అదేదో నిమిషాల పాటు కాదు.. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది.
రాష్ట్ర మంత్రుల ఆదాయ పన్నులను ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ఇందులో భాగంగానే 2024-25 సంవత్సరం కింద మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుకు చెందిన రూ.1,38,061 ఆదాయ పన్ను చెల్లిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను జారీచేసి�
శాసనసభ ఎన్నికల వేళ మహాలక్ష్మి స్కీమ్ పేరుతో మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కారు చేతులెత్తేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్రెడ్డి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చార�
సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులపై కక్షగట్టిన అధికార యంత్రాంగం మరో కుతంత్రానికి తెరలేపినట్టు తెలుస్తున్నది. నియోజకవర్గంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున�