బీఆర్ఎస్ అంటేనే అభి వృద్ధి అని.. కాంగ్రెస్ అంటే అబద్ధమని మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. అబద్ధాలు చెప్పడం, ఇష్టానుసారంగా మాట్లాడడం తప్పా చేసిన అభివృద్ధి ఎక్కడో చూపాలని కాంగ్రెస్ ప్ర భుత్వానికి,
కాంగ్రెస్ను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తిట్టాడని షోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొడుతుంది. దీంతో కాంగ్రెస్లో వేడి రాజుకుంది. ఇటీవల ప్యారానగర్ డంప్యార్డు వద్దంటూ జేఏసీ నాయకులు క్య�
సూర్యాపేట జిల్లాలోని కాళేశ్వరం ఆయకట్టు పరిధిలో గల ఎస్సారెస్పీ ప్రధాన కాల్వల్లో గత బీఆర్ఎస్ హయాంలో నిండుగా తొణికిసలాడుతూ నీళ్లు పారగా, నేడు సన్నటి పాయ కనిపిస్తున్నది.
అసెంబ్లీ ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీలను కాం గ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని తెలంగాణ జాగృతి నాయకులు నవీన్ ఆచారి, మారపల్లి మాధవి, రూప్సిం గ్ డిమాండ్ చేశారు.
Shadnagar | అబద్దాలు చెప్పడం, ఇష్టానుసారంగా మాట్లాడటం తప్పా చేసిన అభివృద్ధి ఎక్కడ ఉందో చూపాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి, స్థానిక కాంగ్రెస్ నాయకులకు సవాలు విసిరారు.
Telangana Secretariat | రేవంత్ రెడ్డి సర్కార్ పట్ల ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదు. సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడంతో.. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
IPS Transfers | తెలంగాణలో మళ్లీ ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. తాజాగా 21 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Medak | రోజు రోజుకు భూగర్భజలాలతో పాటు రైతుల ఆశలు కూడా అడుగంటుతున్నాయి. యాసంగి సీజన్ ప్రారంభంలో బోర్ల నుంచి సమృద్ధిగా వచ్చిన నీళ్లను చూసిన రైతులు వరి, మొక్కజొన్న పంటల సాగు చేశారు.
Siddipeta | సర్కారు నిర్లక్ష్యంతో రైతులకు నిత్యం ఉపయోగపడే గోడౌన్ శిథిలావస్ధకు చేరుకుంది. పూర్తిగా వ్యవసాయ ఆధారిత గ్రామమైన మండలంలోని కడవేర్గు గ్రామంలో గత మూడు దశాబ్ధాలుగా రైతుల పంటలకు ఎరువులను అందించిన గోదా�
Medak | రామాయంపేట మండల వ్యాప్తంగా వరి పొలాలు ఎండిపోతున్నాయి. ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు సరిగా పోయడం లేదు. మరోవైపు కరెంటు కోతలు తీవ్రమయ్యాయి.
ఇసుక బంగారమైపోయింది. నూతన విధానం పేరుతో ప్రభుత్వ చర్యలు బెడిసికొడుతున్నాయి. రూ.1200 నుంచి 1400 మధ్య ఉండాల్సిన ఇసుక టన్ను ధర నెలరోజులుగా రూ.2000కుపైగా పలుకుతున్నది.
‘దేవుడు పోయి.. దయ్యం వచ్చినట్టయ్యింది! మేం సచ్చినమా? బతికినమా? అని కనీసం సూత్తలేరు. మా ఎమ్మెల్యే ఎవరో గూడ తెల్వదు. ఆయనను (కేసీఆర్) యాది చేసుకుంట ఇట్ల బతుకుతున్నం..’ అని వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర�
ఎస్ఎల్బీసీ టన్నెల్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం 8 మంది కార్మికుల ప్రాణాలను బలితీసుకున్నదా? గతంలో టన్నెల్లో ‘ప్రమాదకర జోన్' గుర్తించామని కాంట్రాక్టు సంస్థ చెప్పినా సర్కారు పెడచెవి�