ఏడాదిన్నర కిందటి వరకు గోదావరి జలాలతో కళకళలాడిన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జలాశయాలు నేడు చుక్క నీరు లేక ఎండిపోయాయి. మండు వేసవిలోనూ మత్తళ్లు దుంకిన చెరువులు, కుంటలు ఎండాకాలం ప్రారంభంలోనే నీళ్లు లేక నెర్రె�
ఎన్నో ఆశలతో సాగుచేసిన పంటలు చేతికందే దశలో ఎండిపోతున్నాయి. సాగునీరందక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి పంటకు నీటి తడులు అందక ఆగమాగమవుతున్నారు. కండ్ల ముందే ఎండుతున్న పంటలు కంటనీరు తెప్పిస్తున్నాయ�
నాడు మత్తళ్లు దుంకిన చెరువుల్లో నేడు నీళ్లు అట్టడుగుకు చేరాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. నాడు కాలువల నిండా నీళ్లు పారించి ఏడాదికి రెండు పంటలు పండించుకునేందుకు రై�
Congress | అధికారంలోకి రాగానే సాగు నీళ్లందిస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని, కానీ గెలిచిన తర్వాత నీళ్లివ్వకుండా పంటలు ఎండబెడుతున్నదని రైతులు మండిపడుతున్నారు.
స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించేందుకు కృషి చేయాలని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్కు జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్ విజ్ఞప్తి చేశారు.
మండలంలోని గోపన్పల్లి, డోకూర్, మినుగోనిపల్లి తదితర గ్రామాల్లో భూగర్బజలాలు అడుగంటి పోవడంతో బోరు బావులు ఎండి పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోటి ఆశలతో రైతులు సాగు చేస�
Future City | రేవంత్రెడ్డి సర్కార్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో... గతంలో రంగారెడ్డి జిల్లాలో కలిసిన నాలుగు మండలాల పరిధిలోని గ్రామాలకు అన్యాయం జరగుతున్నదని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, �
అసమర్థ పాలన, అర్థరహిత విధానాలతో ఇప్పటికే అనేక ‘రికార్డులు’ మూటగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. నేడు మరో కొత్త రికార్డు సృష్టించనున్నది. అదేదో ప్రజలకు మంచి చేసే విషయంలో కాదు.. అప్పులు తీ సుకోవడంలో రికార్�
రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా కోసం విడుదల చేసిన నిధులను కాంట్రాక్టర్ల బకాయిలు తీర్చేందుకు వినియోగిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటివరకు రైతుభరోసా కింద మూడు విడతలుగా రూ.3,511 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం, అందు�
‘రైతుభరోసాపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిల్లిమొగ్గలు వేస్తున్నారు. అర్హులైన రైతులందరికీ భరోసా అందిస్తామని చెప్పి సాగదీస్తూ ఇబ్బంది పెడుతున్నారు’ అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్�
రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడ ట.. మన సీఎం రేవంత్ తీరూ అచ్చం అలాగే ఉన్నది. రాష్ట్రంలో కుంటలు, చెరువులు అడుగంటి, పొలాలు ఎండిపోతుంటే ఆయన తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
దేవాదుల నీళ్లు సకాలంలో విడుదల కాకపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్ష ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే రైతులను పట్టించుకునే నాయకుడు లేడని, జిల్లా మంత్రులకు సమీక్షించే తీరిక లేదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ర
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తానుంచి లక్ష్మీటాకీసు చౌరస్తా వరకు బీఆర్ఎస్ హయాంలో రూ. 4 కోట్లతో నిర్మించిన నాలుగు జంక్షన్లను కుదింపు పేరిట కూల్చివేయడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.