Harish Rao | నిండు శాసనసభను తప్పుదోవ పట్టించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
Jagadish Reddy | అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బట్టలు విప్పే కార్యక్రమం మొదలైందనే తనపై సస్పెన్షన్ విధించారని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ సభ్యులతో నిరస�
Jagadish Reddy | ఉమ్మడి రాష్ట్రం నుంచి ఎన్నో దుర్మార్గాలను ఎదుర్కొని వచ్చామని.. ఈ సస్పెన్షన్ తనను ఏమాత్రం భయపెట్టలేదని సూర్యాపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సభ్యులతో కలిసి
Nandanavanam | దాడులకు భయపడం... గుండాలకు బెదరం... కాంగ్రెస్ వస్తే పేదలకు మేలు చేస్తదనుకుంటే... ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలని చూస్తుందని, ఎట్టి పరిస్థితిలో నందనవనం పార్కును కబ్జా కాకుండా ప్రా
Dammaiguda | దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని పలు వార్డు కార్యాలయ గ్రామాల్లో పనిచేసే మున్సిపల్ కార్మికులకు 3 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులందరు అందోళనకు దిగారు.
HCU | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గురువారం ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టడంపై యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
RSP | రవీంద్ర భారతి వేదికగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు.
Harish Rao | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విరుచుకుపడ్డారు. అబద్దాలకు, అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ సీఎం రేవంత్ రెడ్డి అని హరీశ్రావు ధ్వజమెత్తారు.
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలంలోని 2019లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 9 చెక్ డ్యామ్లు నిర్మించింది. ఒక్కో చెక్ డ్యామ్ కింద 300 ఎకరాల ఆయకట్టుకుపైగా సాగయ్యేది. దాదాపు 3వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగి
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ బియ్యం కొరత ఏర్పడింది. ఫిబ్రవరి నెలాఖరులోగా రేషన్ షాపులకు చేరాల్సిన బియ్యం మార్చి 12 వరకు అందలేదు. దీంతో సకాలంలో రేషన్ బియ్యం అందక లబ్ధిదారులు తిప్పలు పడుతున్నారు.
ప్రభుత్వాన్ని ఎలా నడపాలో తెలియని అసమర్థత. ఏడాది గడువకముందే అంతటా ప్రజావ్యతిరేకత. అడుగడుగునా కనిపిస్తున్న అవినీతి, పాలనావైఫల్యం. వెరసి ఏంచేయాలో పాలుపోని సీఎం రేవంత్రెడ్డి తన తప్పులను కప్పిపుచ్చుకోవడం�
ఎన్నికల హామీలను అరకొరగా అమలుచేసి తామేదో విజయం సాధించినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ నోట గొప్పలు పలికించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా బుధవారం గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్న
రైతులు ఆరుగాలం కష్టపడి సాగు చేసిన వరి పంటలు నీళ్లు అందకపోవడంతో ఎండిపోతున్నాయి. మాడ్గులపల్లి మండలంలో సాగర్ ఆయకట్టు చివరి భూములు కావడంతో నీళ్లు పూర్తి స్థాయిలో రావడం లేదు. దాంతో పంటలు ఎండడంతో రైతులు ఆందో
ఏడాదిన్నర కిందటి వరకు పుష్కలమైన నీళ్లతో కనిపించిన కరీంనగర్ ఉమ్మడి జిల్లాను ఇప్పుడు కరువు పరిస్థితులు వెంటాడుతున్నాయి. ప్రాజెక్టుల్లో నీళ్లున్నా ప్రభుత్వ ప్రణాళికా లోపంతో సాగునీటికి ఇబ్బందులు తలెత్�