రేవంత్రెడ్డి సర్కారు రైతుభరోసా పంపిణీని మర్చిపోయింది. నెల రోజులుగా రైతుల ఖాతాల్లో నయా పైసా జమ చేయలేదు. గత నెల 12వ తేదీన మూడెకరాల రైతులకు రైతుభరోసా జమ చేసినట్టు ప్రకటించిన సర్కారు.
తమ ప్రభుత్వం గడిచిన 14 నెలల్లో రూ.1,58,041 కోట అప్పు చేసినట్టు సీఎం రేవంత్రెడ్డి అంగీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలను శనివారం అసెంబ్లీలో వెల్లడించారు.
ఎన్నో ఉద్యమాలకు వేదికైన ఉస్మానియా యూనివర్సిటీపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పోరాటాలకు ఊపిరిలూదిన విద్యార్థిలోకంపై కక్షగట్టింది. ఏకంగా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఆవరణలో ఆందోళనలపై ని�
మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో చాలా ప్రాంతాల్లో నీటి కటకట మొదలైంది. గతంలో మిషన్ భగీరథ ద్వారా గ్రామాలు, కాలనీల్లో నీటి సరఫరా సజావుగా జరిగేది. ఎక్కడ కూడా ప్రజలు బిందెలతో, డ్రమ్ములతో నీళ్ల కోసం పడిగాపులు కాస�
కోనరావుపేట మండలం తల్లడిల్లుతున్నది. తలాపునే జల బాంఢాగారం మల్కపేట రిజర్వాయర్ ఉన్నా చుక్కనీరు వాడుకోలేని దుస్థితిలో మగ్గుతున్నది. సాగును బంగారం చేయడమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ సర్కారు జలాశయాన్ని నిర్మ�
బీఆర్ఎస్ సర్కారు ఆ ఊరిలో ఇంటింటికీ తాగు నీరందించగా, ప్రస్తుత ప్రభుత్వ పుణ్యమాని గిరిజనం పడరాని పాట్లు పడుతున్నది. మిషన్ భగీరథ పైపులైన్కు మరమ్మతులు చేసే నాథుడు లేకపోవడంతో గుక్కెడు నీటి కోసం గంటల తరబ�
రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం అబద్ధ్దాలాడుతున్నదని బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. జనగామ లేదా మధిర ఏ నియోజకవర్గానికైనా పోదామని, 100 శాతం మాఫీ అయినట్టు నిరూపిస్తే రైతుల ముం�
సీఎం రేవంత్రెడ్డి ఆదివారం జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. స్టేషన్ఘన్పూర్ నియోజవకర్గ పరిధిలో రూ. 800 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం స్టేషన్ఘన్పూర్ కేం�
MLA Marri Rajashekar Reddy | తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు.
Maheshwaram | మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని చాలా ప్రాంతాలలో నీటి కటకట మొదలయ్యింది. గతంలో మిషన్ భగీరథ ద్వారా గ్రామాలలో, కాలనీలలో నీటి సరఫరా సజావుగా జరిగేది. ఎక్కడ కూడా ప్రజలు బిందెలతో, డ్రమ్ములతో నీళ్ల కోసం పడిగా
తెలంగాణలో తప్ప దేశంలోని ఏ రాష్ట్రంలో 5 డీఏలు పెండింగ్లో లేవు. కేవలం 3 రాష్ర్టాలు మాత్రమే ఉద్యోగులకు డీఏ బాకీపడ్డాయి. కేంద్రం ప్రభుత్వం పత్రి 6 నెలలకోసారి టంచన్గా డీఏ విడుదల చేస్తున్నది. కానీ, మన దగ్గర 5 డీఏ
రాష్ట్రంలో కొత్త రేషన్కార్డుల జారీ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. ఈ నెలలోనే కొత్తకార్డులు జారీచేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.