KTR | కాంగ్రెస్ పాలనలో రైతన్నలను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. సాగుకు సరిపడా విద్యుత్, నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. రైతు రుణమాఫీ కాక, రైతు భరోసా నిధులు విడుదల కాకపోవడంతో అన్నదాతలు దుర్భ�
‘ఒక వ్యక్తికి రోజుకో బంగారు గుడ్డు పెట్టే బాతు దొరుకుతుంది. అత్యాశకు పోయి మొత్తం బంగారం ఒకేసారి తీసుకుందామని దాన్ని కోస్తాడు..’ ఆ తర్వాత ఏం జరుగుతుందో, దాని సారాంశం ఏమిటో మనందరికీ తెలిసిందే.
పోరాటాల పురిటిగడ్డ, తెలంగాణ ఉద్యమానికి గుండెకాయలాంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు విధించడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి హరీశ్రావు ఫైరయ్యారు. నిరసన తెలిపే హకును హరిస్తూ ఆంక్షలు విధించడం అమానుషమని
జిల్లాలో గతంలో ఎన్నడూలేని విధంగా భూగర్భజలాలు తగ్గడంతోపాటు కరెంట్ కోతలతో వరి పంట ఎండుముఖం పడుతున్నది. వరి సాగు చేసిన భూములు నీళ్లు లేక నెర్రెలు తేలిన దయనీయ పరిస్థితులు జిల్లాలో ఎక్కడా చూసినా కనిపిస్తు�
పదెకరాల్లో వరి నాటు పెడితే ఏడెకరాలు ఎండింది.. ఆరెకరాలకు నాలుగెకరాలు గొర్లమేతకు తప్ప ఎందుకూ పనికి రాలేదు. మూడెకరాలకు ఎకరం మాత్రమే అట్లట్ల ఉంది. అదైనా నీళ్లందితేనే చేతికి వచ్చేది. పెన్పహాడ్ మండలంలో ఏ రైత�
అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాటవేత చర్యగా సస్పెన్షన్ చేయ డం దుర్మార్గమని, ఇంకెన్నాళ్లీ నియంతృత్వ పాలన అని బీఆర్ఎస్ నాయకులు ఫైర్ అయ్యారు.
ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని రకాల ఆందోళనలను నిషేధిస్తూ అధికారులు సర్క్యులర్ విడుదల చేసిన నేపథ్యంలో ఓయూలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మెయిన
Patolla Karthik Reddy | పార్టీ బలోపేతానికి కార్యకర్తలందరు కలిసికట్టుగా పని చేయాలని రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి పటోళ్ల కార్తీక్రెడ్డి సూచించారు.
Katragadda Prasuna | తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకురాలు కాట్రగడ్డ ప్రసూన పేర్కొన్నారు.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని రకాల ఆందోళనలను నిషేధిస్తూ అధికారులు సర్క్యులర్ విడుదల చేసిన నేపథ్యంలో ఓయూలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. క్యాంపస్ మొత్తం ఖాకీల అడ్డాగా మారిపోయింది.
ASHA Workers | తెలగాణ ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో ఇవాళ స్థానిక తహసీల్దార్ తిరుమల రావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఇప్పటివరకు హామీలను అమలు చేయకపోవడం సరికాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
HYDRAA | హైడ్రాపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. హైడ్రా నోటీసులు ఇచ్చి లావాదేవీలు నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.