‘రైతు భరోసాకు కోతపెట్టిన కాంగ్రెస్ సర్కారు అన్నదాతకు గుండెకోతను మిగిల్చింది.. పెట్టుబడి సాయం కింద ఏటా రూ.15 వేలు ఇస్తామని రూ.12 వేలకు కుదించి దగా చేసింది’ అని మాజీ మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు.
సర్కారు పాఠశాలలపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. మౌలిక వసతుల కల్పన దేవుడెరుగు.. విద్యార్థులకు ప్రధానమైన రవాణా సౌకర్యం కల్పించడంలో ఘోరంగా విఫలమవుతున్నది.
ములుగు మున్సిపాలిటీకి మా ర్గం సుగమమైంది. శనివా రం రాష్ట్ర మంత్రివర్గ స మావేశంలో ఈమేరకు సా నుకూల నిర్ణయం తీసుకోవడంతో మున్సిపాలిటీ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలోని సర్వేనెంబర్ 329 ఖాళీ జాగాల కబ్జాపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వారం రోజులుగా వచ్చిన వరుస కథనాలు అక్షర సత్యాలుగా అధికారులు గుర్తించారు.
కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలోని రేణుకా గార్డెన్స్లో శనివారం చేర్యాల టౌన�
కోతలు పెట్టేందుకే ప్రభు త్వం మళ్లీ రైతుభరోసా దరఖాస్తులు స్వీకరిస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. కేసీఆర్ సర్కారు హయాంలో తీసుకున్న వివరాలు ఉండగా మళ్లీ దరఖాస్తులు ఎం దుకని శనివారం ఒక ప�
శామీర్పేట్, మేడ్చల్ వైపు మెట్రోను విస్తరించాలని అసెంబ్లీలో సమావేశాలలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతోనే మెట్రో రైల్ పట్టాలెక్కనుందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బోయిన�
రాష్ట్ర ప్రభు త్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇండ్ల పథకం సర్వే గందరగోళంగా మారిం ది. అర్హులైన వారి పేర్లు సర్వే జాబితాలో లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇంటికి దరఖాస్తు చేసిన ఫారాలతో బల్దియ�
గతంలో ఎంపిక చేసిన 392 మంది డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారులకు సోమవారంలోగా పట్టాలివ్వాలని, లేకుంటే అంబేదర్ సెంటర్లో నిరవధిక దీక్ష చేస్తానని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద లబ్ధిదారుల ఎంపికపై ప్రజల్లో అయోమయ పరిస్థితి నెలకొన్నది. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ నత్తనడకన కొనసాగుతున్నది. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్లో 83 శాతం దరఖాస్తుల పరిశీలనే పూర్తైంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేషన్ బియ్యం సరఫరాలో తీవ్ర ఆటంకం ఏర్పడింది. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ హమాలీలు సమ్మెకు దిగడంతో ఈ పరిస్థితి నెలకొంది.
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల సంగతి అంతేనా అన్న అనుమనాలు కలుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించి.. భూక్రమబద్ధీకరణ చేస్తామని ప్రకటించినా.. అధికారులు మాత్రం దరఖా�
రైతులు వ్యవసాయ భూములు అమ్మాలన్నా, కొనాలన్నా ‘భూ సర్వే’ తప్పనిసరి చేయాలన్న నిబంధనపై ప్రభుత్వం వెనక్కి తగ్గుతున్నట్టు సమాచారం. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన భూ భారతి బిల్లులో భాగంగా ఈ నిబంధనను తీసుకొచ్చిన
కాంగ్రెస్ పార్టీ తుగ్లక్ విధానాలపై, నిరంకుశ పాలనపై, హామీలను ఎగవేసిన మోసపూరిత ప్రభుత్వ తీరుపై మన పోరాటం కొనసాగిద్దామని గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశ�