ఎద్దు ఏడ్చిన ఎవుసం..రైతు ఎడ్చిన రాజ్యం చరిత్రలో బాగుపడదన్నట్లుగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను కంటతడి పెట్టిస్తున్న రేవంత్ సర్కారుకు పుట్టగతులుండవని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ�
ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెబుతామని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలను వెంట
రైతు భరోసాపై మాట తప్పిన కాంగ్రెస్ సర్కార్పై రైతాంగం కన్నెర్ర చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కి రైతులకు ధోకా చేసింది. ఒక్కో పంట సీజన్లో ఎకరానికి రూ.7,500 ఇస్తానని ఎన్నికల ప్రచార సభలో ఊదరగొ
రైతులను నమ్మించి మోసం చేసిన ఘనత కాంగ్రెస్ సర్కారుకే దక్కుతుందని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమా ర్ అన్నారు. సోమవారం హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర�
ఎకరానికి ఏటా రూ.15వేలు రైతుభరోసా ఇస్తామంటూ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ‘వరంగల్ రైతు డిక్లరేషన్' పేరుతో రేవంత్రెడ్డి గొప్పలు చెప్పి ఇప్పుడు మాట మార్చి మోసం చేయడంపై ఓరుగల్లు రైతాంగం కన్నెర్రజేసింది. కాంగ్ర�
రేవంత్ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, ప్రజలకిచ్చిన హా మీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయిందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్లోని ఎమ్మెల్యే క�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతులను అడుగడుగునా మోసం చేస్తున్నదని, మోసాలకు ఆ పార్టీ మారుపేరని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్�
Niranjan Reddy | రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం(Congress government) కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఇష్టా రాజ్యంగా చట్టబద్ధ సంస్థలను వాడుకుంటున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) అన్నారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా కింద ఎకరాకు పెట్టుబడి సాయం రూ.15వేలు ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. అనేక వాగ్దానాలు చేసి, మాటలతో మభ్యపెట్టి గద్దెనెక్కిన రేవంత్�
పదో తరగతి పరీక్షల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని సంబంధిత విద్యాశాఖాధికారులు విద్యార్థులకు ఆరు గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత ఎటువంటి అల్పా
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఆదివారం మర్కూక్ మండలానికి చెందిన బీఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షుడు, సేవారత్నం అవార్డు గ్రహీత మ్యాకల కనకయ్య, నాయకులు రాజేశ్వర్రావు, అప్పాల భాస్కర్, పిట్టల
కాంగ్రెస్ ప్రభుత్వంలో పల్లెసీమలు నిరాదరణకు గురవుతున్నాయి. స్థానిక సంస్థల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎక్కడి సమస్యలు అక్కడనే ఉన్నాయి. ఏడాది కాలంగా గ్రామాలకు నిధులు లేవు. ప్రజాప్రతినిధులు లేరు.
రైతు భరోసా అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి సారి మోసం చేసింది. ఏడాది కాలంగా రైతులను ఊరిస్తూ వచ్చిన సర్కార్ చివరకు ఉసూరుమనిపించింది. ఎకరానికి రూ.15వేలు అందిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అధిక