‘రాష్ట్రంలో నడుస్తున్నది రాజ్యాంగ పాలన కాదు.. రాక్షస పాల న.. కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన పేరుతో ప్రతీకార పాలన చేస్తున్నది.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని ప్రజల పక్షాన ప్రధాన ప్రతిప�
హామీలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వంపై మ హిళల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటూ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. సంక్రాంతిని పురస్కరించుకొని ఆదివారం సిరిసిల�
అధికారం కోసం మోసపూరిత హామీలు ఇచ్చి, ఇప్పుడు అమలుచేయమంటే సమాధానం చెప్పలేక కాంగ్రెస్ ప్రభుత్వం దాడులకు పాల్పడుతున్నదని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి విమర్శించారు.
కొండపోచమ్మ సాగర్లో ఈత కోసం వెళ్లి మృత్యువాత పడిన విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ ఘటనలో మరణించిన బన్సీలాల్పేట్ డివిజన్లోని చా�
BRS MLC Kavitha | కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైనా ఆ పార్టీలో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎందుకు చేరారో చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి అరాచక పాలన కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కాంగ్రె స్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిన యూట్యూబ్ జర్నలిస్టు రాజ్కుమార్�
యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర శనివారం వేర్వేరు ప్రకట�
సమస్యలు పరిష్కరించాలని, హామీలు నెరవేర్చాలని ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు భద్రాద్రి జిల్లాలోని ఇల్లెందు, భద్రాచలం, దమ్మపేటల్లో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు, ఇళ్లను శుక్రవా�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త రేషన్కార్డుల జారీ విషయంలో ఇదుగో వచ్చే...అదిగో వచ్చే అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకటనలు చేయడంతో లబ్ధ్దిదారులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఏ�
నిత్యం రద్దీగా ఉండే మెట్రోకు ప్రభుత్వం నిధులిస్తే గానీ కొత్త కోచ్లు వచ్చే పరిస్థితి లేదు. తాజాగా కొత్త కోచ్లను ఏర్పాటు చేయాలని ప్రయాణికుల వెల్లువెత్తున్న డిమాండ్ల నేపథ్యంలో... బోగీలను తీసుకొచ్చేందుక�
కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకుల పాఠశాలలు నిర్బంధంలో కొనసాగుతున్నాయని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి పేర్కొన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని దుద్దె
హామీలు అమలులో, ప్రజా పాలన చేయడంలో కాంగ్రెస్ సర్కారు ఘోరంగా విఫలం చెందిందని సంగారెడ్డి జిల్లా అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. రైతుబంధు రూ. 15వేలు చెల్లించాలని, కేటీఆర్తో పాటు బీఆ�
కాంగ్రెస్ నాయకుల కబంధ హస్తాల్లో ఎకరాల కొద్దీ అసైన్డ్ భూములు చిక్కుకున్నాయి. చాలా మంది నాయకులు సదరు ఆస్తులను ఏళ్లకేళ్లుగా అనుభవిస్తున్నారన్న విమర్శలున్నాయి. 2004 నుంచి 2014 వరకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హ